PM

    అమిత్ షా హోంమంత్రి అవడం ఖాయం

    May 11, 2019 / 09:41 AM IST

    నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ చీఫ్ అమిత్ షా హోంమంత్రి అవుతారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.ఓటర్లు తమ ఓటు వేసే ముందు ఆలోచించుకుని ఓటు వేయాలని కేజ్రీవాల్ కోరారు. అమిత్ షా హోంమంత్రి అయితే �

    మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి

    May 10, 2019 / 01:58 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మే-9,2019) బంకురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన బొగ్గు మాఫియా ఆరోపణలపై మమత ఘాటుగా స్పందించారు. మమత

    కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఉంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదు 

    May 5, 2019 / 10:23 AM IST

    అమరావతి: గడిచిన 5 ఏళ్లలో ఏపీకీ మోడీ చేసిందేమిలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి  నిన్న బీహార్లో రామ్ నగర్ లో ఏపీ విభజనపై  చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని బాబు అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించివుంటే &n

    తూచ్ : ప్రియాంక కాదు.. వారణాసిలో మోడీపై పోటీగా ఎవరంటే? 

    April 25, 2019 / 08:37 AM IST

    2019 లోక్ సభ ఎన్నికల వేళ.. యూపీలోని వారణాసి పైనే.. ఇప్పుడు అందరి దృష్టి.. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసేది వారణాసి నుంచే..

    లంకలో నరమేథం : 359కి చేరిన మృతులు

    April 24, 2019 / 07:36 AM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�

    ఓటు వేసిన ప్రధాని తల్లి హీరాబెన్ 

    April 23, 2019 / 05:22 AM IST

    ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటేశారు. ప్రధాని మోడీ తల్లి ఆశ్వీర్వాదం తీసుకున్న్ అనంతరం రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.    ఓటు వేసిన అన�

    మోడీకి నిత్య పూజలు..హారతులు : ఆయనే మా దేవుడు

    April 22, 2019 / 04:13 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీని భగవంతుడిలా కొలుస్తున్నారు. అంతేకాదు దేవుడికి చేసినట్లుగానే నిత్యం పూజలు చేస్తు మంగళహారతులిస్తున్నారు. మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ లోని వందలాది కుటుంబాల వారు మోడీని పూజిస్తున్నారు.  Also Read : చిచ్చు పెట్టిన కుక్క : మ

    2004 రిపీట్…రాహుల్ ప్రధాని అవుతారు

    April 21, 2019 / 11:02 AM IST

    జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ తెలిపారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)గోవా రాజధాని పనాజీలో మీడియా సమావేశంలో శర్మ మాట్లాడుతూ…2004లో షైన్ ఇం

    పేలుళ్లను ఖండించిన మోడీ : శ్రీలంకకు అండగా ఉంటాం

    April 21, 2019 / 08:42 AM IST

    ఢిల్లీ: శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్.. శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలి�

    ఫుల్ డిమాండ్ : ప్రధాని మోడీ ఫోటోతో గోల్డ్ రింగులు

    April 21, 2019 / 04:18 AM IST

    వ్యాపారులు తమ అమ్మకాలు పెంచుకునేందుకు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఆయా సందర్భాలను బట్టి తమ వస్తువులను విక్రయించేందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ బంగారు రింగ్ లు ఇప్పుడు మార్కెట్ లో హల�

10TV Telugu News