Home » PM
ప్రధాని తనపై చాలాసార్లు జోకులు వేస్తుంటారని పవన్ చెప్పారు.
మేమంతా ఐక్యంగా ఉన్నామనే మేసేజ్ ఇచ్చారు. దాంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టత ఇచ్చారు.
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నట్లు తెలియజేశాడు.
భారత ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేత... ఈ ముగ్గురితో కూడిన కమిటీయే ఇకపై ఎన్నికల కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు పాత నియామక విధానాన్ని రద్దు చేసింది. భారత ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాన్ని ఈ కమ
pm kisan samman nidhi scheme : మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రైతులకు కేంద్రం అందించే సహాయం రూ.6,000గా ఉంది. దాన
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు సాయం చేయాల్సిందిగా పాక్, తన మిత్ర దేశాల్ని కోరుతోంది.
సింగపూర్లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఆహ్వానం లభించింది. ఈ సదస్సుకు హాజరై ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచ నేతలకు కేజ్రీవాల్ వివరిస్తారు
దీనిలో భాగంగా ‘డిజిటల్ ఇండియా భాషిణి’ పేరుతో మరో కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్థానిక భాషల్లో దేశ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే దీని లక్ష్యం. ‘డిజిటల్ ఇండియా జెనెసిస్’ అనే ఇంకో కార్యక్రమాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు.
సోమవారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం తీసుకునే ఎన్నో నిర్ణయాలు, సంస్కరణలు అప్పుడు కష్టంగానే అనిపిస్తాయి. కానీ, కొంతకాలం తర్వాత వాటి ఫలితాల్ని దేశం మొత్తం చూస్తుంది.
ఆస్ట్రేలియా ప్రధాన ఆంటోనీ అల్బనీస్ అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించారు. కేవలం పెన్షన్ డబ్బులతో ఆల్బనీస్ తల్లి అతనిని పెంచి పెద్దచేసారు. అంగవైకల్యం ఉన్నవాళ్లకు లభించే పెన్షన్తో తల్లి ఒక్కతే ఆయన్ను పెంచి పెద్దచేశారు. కడుపు నింపకునేందుక