Home » PM
భారత్ లో కరోనా కేసులు నమోదు కావటంతో ఈ సంవత్సరం హోలీ పండుగ వేడుకల్లో తాను పాల్గొనటంలేదని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం (మార్చి 4,2020) తెలిపారు. కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారనీ.. ఈ క్రమంలో సామూహిక సమావేశాలకు కూడా తాను హాజరుకావటంలే�
ఏ ప్రధాన మంత్రిపైనా లోక్ పాల్ ఫుల్ బెంచ్కు ఫిర్యాదు అందినా..దానిని తిరస్కరించితే..ఎలాంటి వివరణనివ్వాల్సిన అవసరం లేదని తాజాగా నిబంధనలు వెల్లడిస్తున్నాయి. అవినీతికి పాల్పడితే ప్రధాని మొదలుకొని ప్రభుత్వ అధికారులను విచారించే అధికారం కలిగిన
మార్చి8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు)నుంచి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుక
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశంసలు కురిపించడాన్ని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తప్పుబట్టింది. అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తి వైఖరి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నీరుగారుస్తుందంటూ ఆ
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన నివాసంలో ఇవాళ(ఫిబ్రవరి-20,2020) రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కలిశారు ప్రధానిని కలిసిన వారిలో ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ కూడా ఉన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో గతేడాది నవంబర్ 9న సుప్ర�
ఢిల్లీ ఎగ్జిబిషన్ లో ప్రధానమంత్రి నేరంద్ర మోడీ సందడి చేశారు. బీహార్,తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఫేమస్ వంటకం “లిట్టి-చోకా” టెస్ట్ చేశారు. బుధవారం(ఫిబ్రవరి-18,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని రాజ్ పథ్ లో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వ
ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడంలో వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.&nbs
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రధాని నరేంద్రమోడీని భయపెతున్నాయని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.సూర్యాపేట గాంధీపార్క్లో మున్సిపల్ సంఘం చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్య�
రాజ్యసభలో గురువారం(ఫిబ్రవరి-6,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ విపక్షాలపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని గురువారం చర్చలో పాల్గొ�
సబ్కా సాత్, సబ్కా వికాస్ అన్న నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పనిచేస్తోందని..ఈ బడ్జెట్ ప్రతీ ఒక్కరికి మేలు చేసే విధంగా రూపొందించామని తెలిపారు. బడ్జెట్ సందర్భంగా ఇవాళ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన నివాసంలో ఉన్న దేవుడి ముందు ప్రత