Home » PNB
సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
ATM Transaction Fees : మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా? ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మే 1, 2025 నుంచి ఏటీఎంలో డబ్బులు తీస్తే భారీగా ఛార్జీలు చెల్లించాల్సిందే..
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని కస్టమర్లకు ఛార్జ్ వేయడం ద్వారా 2020-21లో సుమారు రూ.170 కోట్లు సంపాదించింది.
ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) వినియోగదారులను అలర్ట్ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
Nirav Modi, Mehul Choksi : పంజాబ్ నేషనల్ బ్యాంకును వేలకోట్ల రూపాయలకు మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, మోహిల్ చౌక్సీల ఆస్తుల వేలం నుంచి బ్యాంకుకు ఎటువంటి నగదు జమకాలేదని PNB తెలియ చేసింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు బ్య�
Borrowing Fraud in Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వేల కోట్లు ఎగ్గొట్టినట్లుగా బ్యాంకు ప్రకటించింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.వేల కోట్లు ఈ బ్యాంకుకు ఎగ్గొట్టిన తర్వాత లేటెస్ట్�
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొత్త డిపాజిట్ల రేట్లను ప్రకటించాయి. బ్యాంకులన్నీ ఒక్కొక్కటిగా తమ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను సవరించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ స్థిర డిపాజిట్ రేట్లను ఆగస్టు 7 నుంచి సవరించింది. ఎస్బిఐ, హెచ్డిఎఫ�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ఎలా జరిగింది.. ఎవరు పట్టించారు.. ఎలా చిక్కాడు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నీరవ్ మోడీని పట్టించింది మాత్రం ఓ కెమెరా. అవును ఇది పచ్చ�