Home » Podu lands
నా ఇలాఖాలో ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే ఊరుకునేది లేదు" అని వార్నింగ్ ఇచ్చారు.
అడవి బిడ్డలు ఎన్నాళ్లగానో వేచి చూసిన శుభతరుణం రానే వచ్చింది. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు.
పలు కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పోడు భూముల గురించి మాట్లాడుతూ..పోడు భూముల రైతులకు శుభవార్త చెప్పారు. శుభవార్తతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టారు. పోడు భూముల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..పోడు భూములకు పట్టాలే కాదు పోడు రైతులకు ‘�
ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావు హత్య పథకం ప్రకారమే జరిగిందా?
పోడు భూముల అంశంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారంపై అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలిచ్చారు. ఈ
పోడు గోడుకు పరిష్కారం దొరికినట్టేనా..!