-
Home » poision
poision
Rajasthan : ప్రాణాంతక పురుగుమందు తాగిన యువకుడు.. 24 రోజుల్లో 5 వేల ఇంజెక్షన్లు.. ఆ తరువాత…
రాజస్థాన్లో ఓ యువకుడు ప్రాణాంతకమైన పురుగుల మందు తాగాడు. చావు బతుకుల మధ్యలో ఉన్న ఆ యువకుడికి 24 రోజుల్లో 5 వేల ఇంజెక్షన్లు చేసారు. ఇంతకీ అతను ప్రాణాలు కాపాడగలిగారా?
Madhya Pradesh: తాటి కల్లు తాగి ముగ్గురు మృతి, నలుగురి పరిస్థితి విషమం
కల్లు తాగిన ఇతరులను ధార్, బోరి పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 45 ఏళ్ల మహిళ, 55 ఏళ్ల వ్యక్తి ఆదివారం రాత్రి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారి తెలిపారు. కల్లు సేవించిన మరో 13 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన
రష్యాలో తీవ్ర కలకలం : పుతిన్ ప్రత్యర్థిపై విష ప్రయోగం…పరిస్థితి విషమం
రష్యాలో తీవ్ర కలకలం రేగింది. ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. సైబీరియాలోని ఓ ఆస్పత్రిలో అలెక్సీ నవాల్నీకి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కో�
నీ శీలం పోయింది.. చచ్చిపో.. : బాలికకు విషం ఇచ్చిన ప్రియుడు
పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో దారుణం జరిగింది. కామాంధుడి అకృత్యానికి బలైన ఓ బాలిక.. ప్రియుడి వేధింపులతో మరింత ఆవేదనకు గురైంది. మాటలతో వేధించడమే
ఢిల్లీ గాలే చంపేస్తుంది…ఇంక ఉరి దేనికి : సుప్రీంలో నిర్భయ దోషి పిటిషన్
ఢిల్లీలోని వాయు కాలుష్యం,నీటి కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు ఎలాగో తగ్గిపోతూ ఉందని,కాబట్టి తమను ఉరి తీయకుండా వదిలేయాలని నిర్భయ కేసులోని దోషల్లో ఒకడు సుప్రీంకోర్టుని వేడుకున్నాడు. తనకు విధించిన శిక్షను పున:సమీక్షించాలంటూ దోషుల్లో ఒకడైన అక్
లాలూ లైఫ్ డేంజర్ లో ఉంది
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�