Home » police case
బహిర్బూమికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఘటన బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ లోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ మంగళవారం సాయంత్రం ఊరు చివరకు బహిర్బూమికి
తెలంగాణ వ్యాప్తంగా మే 12 తేదీన నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనవసరంగా బయటతిరిగితే కేసులు నమోదు చేస్తున్నారు
నవ వధువరులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రము మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య చేసుకోగా.. భార్య ఆత్మహత్య కేసులో అరెస్టైన భర్త జైల్లో ప్రాణాలు తీసుకున్నాడు.
తల్లిని చేయిపట్టి బయటకు గుంజి చీపురుతో కొట్టాడో కసాయి కొడుకు.. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని మోర్బీ జిల్లా కంటిపూర్ లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మన్సుఖ్ పర్మర్ వ్యవసాయ కూలీ.. ఈయనకు ఇద్దరు కూతుర్లు
Love: ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేశాడో యువకుడు.. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరు మండలం కాళ్లపాలెం పంచాయితీలో చోటుచేసుకుంది. కాళ్లపాలెం శివారు చింతలమూరుకు చెందిన దళిత మైనర్ బాలిక (17) ను సానారుద్రవరానికి చెందిన గుంతల జగదీశ్ (22) అనే యువకుడు ప్�
Fake Swamiji: దేశంలో బాబాలను స్వామిజీలను నమ్మేవారు తక్కువేం లేరు. ఇటువంటి వారినే మార్కెట్ గా మలుచుకొని ఊరుకో బాబా వీధికో స్వామిజి పుట్టుకొస్తున్నారు. పెట్టుబడి లేకుండా డబ్బు వచ్చే పనికావడంతో ఎటువంటి శక్తులు లేకున్నా అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైనందుకు ఏకంగా 480 మంది చర్చి ఫాదర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా మిగతావారు బయటకు రాకూడదన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లింఘిస్తే ఐపీసీ 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అంతే�
Movie Offer: సినిమాల్లో నటించాలనే పిచ్చి గొంతుకోసుకునేలా చేసింది. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది. వివరాల్లోకి వెళితే తమిళనాడు కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరు గ్రామానికి చెందిన శంకరలింగం కుమారుడు మారిముత్తు. యితడు తిరువళ్లూరు జ�
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు అతికొరతకంగా నరికి చంపారు. ఈ ఘటన నేరుడుగొమ్మ మండలం బుగ్గతండాలో జరిగింది.