Home » police case
ఇక ఇదిలా ఉంటే రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై చత్తీస్గఢ్లోని రాయ్పూర్ లో పోలీస్ కేసు నమోదైంది. ఐఏంఏ చత్తీస్గఢ్ యూనిట్ ఫిర్యాదుపై రాందేవ్పై కేసు నమోదైనట్టు రాయ్పూర్ సీనియర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. రాందేవ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోద
దీంతో ఆమె లారీ టైర్లకింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఈ ప్రమాదంలో ఆమె కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో ఏఎస్ఐ భాగ్యలక్ష్మి కూతురు స్కూటీ నడుపుతున్నారు.
రాను రాను మహిళలకు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. కొందరు తరతమ బేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో తోడబుట్టినవారిపైనే దారుణానికి ఒడిగడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇంటిపక్కన ఉండే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెక్టార్ -11 ప్రాంతంలో రాజు అనే వ�
వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను కన్న కూతురు ముందే కడతేర్చిందో మహిళ.. ఈ ఘటన ముంబై నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన భార్య భర్తలు షాహిదా షేక్, రీస్ షేక్.
విశాఖపట్నంలోని మధురవాడ పరిధి మారీకవలసలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 3 సంవత్సరాల చిన్నారిని హతమార్చిన తల్లి.. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో ఖననం చేసింది.
తండ్రి పుట్టినరోజు నాడు కేక్ కోసం బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడో యువకుడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్లో తన తండ్రి బర్త్డే కేక్ కొనేందుకు 19 ఏళ్ల కునాల్ అనే యువకుడు రోడ్డు మీదకు వెళ్ళాడు.
ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేస్తూ.. పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులను చంపుతానని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఓసారి పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన పాలకూరు
అబ్బాయికి 17 ఏళ్లు.. అమ్మాయికి 20.. ఇద్దరు ప్రేమించుకున్నారు. గత మూడు రోజుల క్రితం ఓ రూమ్ తీసుకోని ఇద్దరు కలిసి ఉంటున్నారు. మూడు రోజుల్లోనే ఇద్దరిమధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. హైదరాబా�
ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్యచేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మరిపెడ మండలం సీతారాంతండా గుట్టల్లో జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. కిరణం షాపుకు వెళ్లిన బాలికను దుండగులు ఎత్తుకెళ్ళి హత్య చేశారని క�