Home » police case
Marriage Cancel: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదు… దీంతో ఇద్దరు వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే యువతి తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. మరికొద్ది రోజు
దేశంలోని కీలక నేతలను చంపుతామంటూ ముంబై crpf కార్యాలయానికి ఓ మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈ మెయిల్ కలకలం రేపుతోంది. ఆగంతకులు పంపిన మెయిల్ లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు ఉన్నాయి.
Gujarat: Three siblings locked up in room ..rescued after 10 years : తల్లి మరణంతో ముగ్గురు పిల్లలు గత 10 ఏళ్లుగా ఒకే గదికి పరిమితమైపోయారు. ఒక్కసారి కూడా బైటకు రాలేదు. ఆ ముగ్గురు తోబుట్టువులు చిన్నవాళ్లు కాదు..30 నుంచి 42 ఏళ్ల వారు. తల్లి చనిపోయిననాటినుంచి ఆ ముగ్గురు తోబుట్టువులు గదినుంచి
UP Aligarh bride kept waiting in the pavilion groom not reach for marriage : పెళ్లి పీటలమీద కూర్చున్న వధువు..మెడలో తాళి కట్టే వరుడి కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. కానీ ఎంతకూ రాలేదు. ఆమె ఎదురు చూపులు ఫలించలేదు. వరుడు రాలేదు. తాళి కట్టలేదు. దీంతో అప్పటి వరకూ కళకళలాడిని కళ్యాణ మండపం మూగబోయిం�
చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చెత్త పనులు అంటారు కదా? సరిగ్గా ఆ సామెతకు సూటయ్యే వ్యక్తి ప్రదీప్ జోషి. మామూలు జోషి కాదు స్వయం ప్రకటిత బ్రహ్మశ్రీ, సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి. ప్రదీప్ జోషి చీకటి బాగోతాల గురించి ఇప్పుడు తన రెండవ భార్య ఇప్�
trs mla kranthi kiran attack: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్పై జరిగిన దాడి ఘటనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం(నవంబర్ 2,2020) రాత్రి స్వర్ణ ప్యాలెస్ హోటల్లో బస చేసిన ఎమ్మెల్యేపై బీజేపీ నాయకులు దాడి చ
Missing cases in Hyderabad : హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వీరంతా ఎక్కడున్నారో తెలియడం లేదు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 10 మంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. హయత్ నగర్ లో అక్క, తమ్ముడు, ఛత్రినాక పీఎస్ పరిధిలో తల్లి, కూతురు, పంజాగుట్టలో 19 ఏళ
Tamilnadu : 74 వృద్ధుడి చావు కోసం ఎదురు చూస్తూ..స్వంత తమ్ముడే అన్నను ప్రాణం ఉండగానే శవాలను ఉంచే ఫ్రీజర్లో పెట్టి.. ప్రాణం ఎప్పుడు పోతుందాని ఎదురు చూస్తున్న ఘటన సేలంలో జరిగింది. భార్యను కోల్పోయి పిల్లలు లేని ఓ అన్న రక్తం పంచుకు పుట్టిన తమ్ముడితో పాటు �
playing cards takes life: జగిత్యాల జిల్లాలో పేకాట ఓ యువకుడి ప్రాణం తీసింది. పోలీసు కేసు భయంతో ఓ యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నిన్న(అక్టోబర్ 2,2020) మల్యాల మండలం తక్కలపల్లిలో పేకాట ఆడుతూ ముగ్గురు యువకులు పట్టుబడ్డారు. పదివేలకు పైగా నగదు స్వాధీనం చ�
క్రిమినల్ కేసులను చేధించడానికి పోలీసులకు ఎంతో సాయపడిన రాకీ అనే శునకం కన్నుమూసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకీ ఆదివారం(ఆగస్టు 16,2020) ప్రాణాలు విడిచింది. మహారాష్ట్ర పోలీసులు ఆ శునకానికి గ్రాండ్ గా ఫేర్ వెల్ చెప్పారు. పోలీసు లాంచ�