Home » police cases
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలో
తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. లోకేష్ తో పాటు యువగళం టీమ్ పై కూడ కేసులు నమోదు చేశారు.
ఆగస్టు14న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నగరిలో మంత్రి రోజా ఇంటిై దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంత్రి ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించారనే ఆరోపణలో 30మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కరోనా ఉద్ధృతమవుతున్న సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను దోచుకుంటున్నాయి. 10 టీవి కథనాలను ఆధారంగా తీసుకుని తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు పీఏ మనోహర్ తో పాటు మరో పది మందిపై కేసులు నమోదు చేశారు.
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్. జైలు నుంచి బయటకు వచ్చిన 24గంటల్లోనే ప్రభాకర్ రెడ్డిపై మళ్లీ కేసులు నమోదయ్యాయి. అనంతపురం పోలీసులు జేసీపై మూడు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ఐపీసీ 353తో పాటు ఎస్సీ, ఎస్టీ అట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�
కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ కోటకు బీటలు వారాయి. ఉన్న కొద్దిపాటి పట్టును కూడా అంతర్గత పోరుతో కోల్పోతోంది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వ్యవహారం చేరింది. అంతర్గత పోరు కాస్తా రచ్చకు ఎక్కడంతో పార�