Home » Police
హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్ లో అర్ధరాత్రి యువకులు బైక్ రేసులు నిర్వహించారు.
దేశంలో వేలకోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నారు.మొన్న విజయ్ మాల్యా,నిన్న నీరవ్ మోడీ..నేడు మరో ఆర్థిక నేరగాడు గుజరాత్ లోని వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్ ప�
నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఫీజు రీయింబర్స్ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. తిరుపతిలో ధర్నాకి సిద్ధం అయ్యారు. మాట ఇచ్చిన ప్రభుత్వం అంటూ గళం వినిపిస్తున్నారు. విధ్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను కాలేజీలక
హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారు.
ఎన్నికల నామినేషన్ల దాఖలుకు 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. నేతలు మాటలు తూటాలు పేలుస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలను ఈసీ, పో
వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం(మార్చి-21,2019) ప్రజలందరూ పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నసమయంలో ఉగ్రవాదులు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23మంది తీవ్ర గాయాలపా
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
విశాఖపట్నం : ఎన్నికల వేళ వాహనాలలో నోట్ల కట్టల తరలింపు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటి రూపాయలు పట్టుబడ్డాయి. మండలంలోని పాతరోడ్డు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీలల�
హైదరాబాద్: అకతాయిల చేసిన పనులకు ఓ మహిళా సీఐ మగవారి నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్, నార్త్ జోన్ పరిధిలో పని చేసే ఒక మహిళా సీఐ ఫోన్ నెంబరు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలోని డేటింగ్ యాప్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు
ఛత్తీస్ గడ్ : రాజనందగావ్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందారు. మార్చి 19 మంగళవారం రాజనందగావ్ దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు