Police

    అప్పుడే రెచ్చిపోతే ఎలా : జగన్‌ సభలో పోలీసులపై దాడి

    April 4, 2019 / 04:42 AM IST

    కృష్ణా జిల్లా మైలవరం జగన్‌ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులపైకి చెప్పులు, రాళ్లు విసిరారు. మొదట లాఠీచార్జీ చేసిన పోలీసులు.. చివరికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో దూరంగా వెళ్లిపోయారు. అయినా వైసీపీ కార్యకర్తలు �

    వీసా ఫ్రాడ్ కేసులో ముగ్గురు భారతీయులు అరెస్ట్

    April 2, 2019 / 01:00 PM IST

    వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు క‌న్స‌ల్టెంట్ల‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.

    పోలీసులకు లిక్కర్ పార్టీ.. ఖైదీ ఎస్కేప్

    March 29, 2019 / 04:05 PM IST

    ఉత్తర్‌ ప్రదేశ్‌ : ఖైదీ పోలీసుల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు లిక్కర్ పార్టీ ఇచ్చి పరార్ అయ్యాడు. లాయర్‌ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ, దోపిడీ కేసుతో పాటూ దాదాపు పది కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ బద్దాన్‌ సింగ్�

    బహుపరాక్ : ఎన్నికలపై పోలీసుల డేగకన్ను

    March 29, 2019 / 03:04 AM IST

    లోక్ సభ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగబోతున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, స్వేచ్చగా ఓటు హక్కు వేసే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయ�

    వివేకా హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

    March 28, 2019 / 10:52 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి,ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రక�

    ఎలక్షన్ ఎలర్ట్ : కశ్మీర్‌లో రోడ్ షో‌లపై నిషేధం

    March 28, 2019 / 05:42 AM IST

    శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతు

    ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : నలుగురు మావోయిస్టులు హతం

    March 26, 2019 / 03:36 AM IST

    ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

    పోలీసులకు వీక్ ఆఫ్ : జ‌గ‌న్ హామీ

    March 25, 2019 / 01:55 PM IST

    రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్నవారందరికీ తాము అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాము అధికారంలోకి వస్తే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు.గుర్�

    ఎన్నికల ఎఫెక్ట్ :యాక్టివాలో కోటిన్నర తరలింపు..సీజ్ 

    March 25, 2019 / 04:42 AM IST

    హైదరాబాద్‌: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంతో తలించే నగదు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ  హైదరాబాద్‌లో యాక్టివాలో కోటిన్నర రూపాయలను పట్టుకుని వెళ్లున్న  నగదును పోలీసుల తని�

    మందుబాబులు లబలబ:మద్యం బాటిళ్లను బుల్ డోజర్లతో తొక్కించేశారు

    March 24, 2019 / 04:29 AM IST

    1,06,324 మద్యం బాటిళ్లను అధికారులు దగ్గర ఉండి మరీ తొక్కించేశారు.

10TV Telugu News