Home » Police
కృష్ణా జిల్లా మైలవరం జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులపైకి చెప్పులు, రాళ్లు విసిరారు. మొదట లాఠీచార్జీ చేసిన పోలీసులు.. చివరికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో దూరంగా వెళ్లిపోయారు. అయినా వైసీపీ కార్యకర్తలు �
వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు కన్సల్టెంట్లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ : ఖైదీ పోలీసుల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు లిక్కర్ పార్టీ ఇచ్చి పరార్ అయ్యాడు. లాయర్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ, దోపిడీ కేసుతో పాటూ దాదాపు పది కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ బద్దాన్ సింగ్�
లోక్ సభ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగబోతున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, స్వేచ్చగా ఓటు హక్కు వేసే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయ�
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి,ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రక�
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతు
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.
రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్నవారందరికీ తాము అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాము అధికారంలోకి వస్తే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు.గుర్�
హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంతో తలించే నగదు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ హైదరాబాద్లో యాక్టివాలో కోటిన్నర రూపాయలను పట్టుకుని వెళ్లున్న నగదును పోలీసుల తని�
1,06,324 మద్యం బాటిళ్లను అధికారులు దగ్గర ఉండి మరీ తొక్కించేశారు.