Police

    ఈ జీతాలతో బతకలేం : 577 మంది కానిస్టేబుళ్లు రాజీనామా

    April 20, 2019 / 05:38 AM IST

    టైటిల్ చూసి షాక్ అయ్యారా.. ఏంటీ గవర్నమెంట్ ఉద్యోగం.. ఒకటో తేదీ జీతం.. ఒంటిపై ఖాకీ.. చేతిలో లాఠీతోపాటు పవర్.. ఇంకేం ఇంకేం కావాలీ అనుకుంటారు అందరూ.. వాళ్లు మాత్రం అలా అనుకోలేదు.. తొక్కలో కానిస్టేబుల్ ఉద్యోగం అనుకున్నారు.. రిజైన్ చేసి పారేశారు.. ఇది జరి

    ఈ దేశానికి ఏమైంది : గన్ తో కాల్చుకుని చనిపోయిన పెరూ మాజీ ప్రెసిడెంట్

    April 18, 2019 / 03:37 PM IST

    పెరూ దేశ మాజీ అధ్యక్షుడు అలన్ గార్సియా అలన్ గార్సియా ఆత్మహత్య చేసుకున్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గార్సియాను అరెస్ట్ చేసేందుకు బుధవారం(ఏప్రిల్-17,2019) పోలీసులు మిరాఫ్లోర్స్ సిటీలోని గార్సియా ఇంటికి వెళ్లారు. పోలీసులు వచ్చినప్పుడు గా�

    జ్యోత్స్న మృతిపై వీడని మిస్టరీ

    April 18, 2019 / 05:03 AM IST

    విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని జ్యోత్స్న మిస్టరీ వీడలేదు. పోలీసులు ఫ్యాకల్టీ అంకుర్, అతని స్నేహితుడు పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు వారిద్దరు ఎక్కడ ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్�

    హనుమాన్‌ శోభయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

    April 18, 2019 / 04:10 AM IST

    హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం (ఏప్రిల్ 19, 2019)న నిర్వహించనున్న శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. బుధవారం (ఏప్రిల్ 17, 2019)న ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఇతర అధి

    సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో భారీగా బంగారం, వెండి స్వాధీనం

    April 17, 2019 / 10:30 AM IST

    హైదరాబాద్‌ : లోక్ సభ ఎన్నికలు జరగుతున్న వేళ నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం (ఏప్రిల్ 17) ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా కిలో బంగారం, 30 కిలోల

    అమ్మబాబోయ్ : సూర్యాపేటలో 20 కిలోల బంగారు నాణాలు స్వాధీనం

    April 17, 2019 / 05:45 AM IST

    ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా కిలోల కొద్దీ బంగారం. చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదో నిధి రాశి పోసినట్లుగా కిలోల కొద్దీ బంగారు నాణాలు.

    ముగ్గురు చిన్నారుల గొంతుకోసిన తండ్రి : ఇద్దరు మృతి

    April 17, 2019 / 02:34 AM IST

    సంగారెడ్డి : రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుట�

    రైలు కిందపడి లవర్స్ సూసైడ్

    April 16, 2019 / 04:29 AM IST

    చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరపల్లిలో విషాదం నెలకొంది. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.

    మోడీని జనరల్ డయ్యర్ తో పోల్చిన ఆప్

    April 13, 2019 / 02:20 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీని “జనరల్ డయ్యర్ మోడీ” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంబోధించింది.ఆప్ అధికార ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్‌ ను ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. శనివారం(ఏప్రిల్-13,2019)ఢిల్లీలోని మయాపురిలో ప్�

    బెంగాల్ లో అడుగుపెట్టొద్దు : రాహుల్ కు నో ఎంట్రీ అంటున్న మమత

    April 13, 2019 / 11:48 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు బెంగాల్ పోలీసులు అనుమతి నిరాకరించారు.

10TV Telugu News