Home » Police
ఎస్ఐ రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 20 నుంచి తుది పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు
విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు.
సీనియర్ హాస్యనటుడు సెంథిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నా మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీ తరపున తేని పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న తంగ తమిళ్సెల్వన్కు మద్దతుగా సెంథిల్ ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. కాగా ఏప్రిల్ 9 మంగళవా
కార్పొరేట్ కంపెనీలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ప్రకాశం జిల్లా ఎస్పీ కోయప్రవీణ్ ను బదిలీ చేసిన ఈసీ ఇప్పుడు గుంటూ�
ఆంధ్రప్రదేశ్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు .. పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాయి. పోలింగ్ కేంద్రాల్లో అధికారపార్టీ నేతలు రిగ్గింగ్కు పాల్పడతారని ప్రతిపక్షపార్టీ నేతలు �
లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.
ఏపీలో ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులే గడువు ఉండటంతో రాజకీయ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో దూకుడు పెంచేశారు.
పోలింగ్కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�
కడప : ఎన్నికల వేళ పోలీసులు స్పీడ్ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. భారీగా నగదు, మధ్యం పట్టుడుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే అక్రమంగా భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఏప్రిల్ 5 శుక్ర�