Police

    నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ : ఏప్రిల్ 20 నుంచి SI రాత పరీక్షలు

    April 13, 2019 / 03:27 AM IST

    ఎస్ఐ రాత పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 20 నుంచి తుది పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 18వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు

    విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల వ్యూహరచన

    April 11, 2019 / 12:21 PM IST

     విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు.

    హాస్యనటుడు సెంథిల్‌పై కేసు నమోదు

    April 10, 2019 / 07:13 AM IST

    సీనియర్‌ హాస్యనటుడు సెంథిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నా మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ తరపున తేని పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న తంగ తమిళ్‌సెల్వన్‌కు మద్దతుగా సెంథిల్‌ ఆ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. కాగా ఏప్రిల్ 9 మంగళవా

    బిజినెస్ లో నష్టం వచ్చిందని..: ICICI బ్యాంకులో ఉద్యోగాలంటూ మోసం

    April 10, 2019 / 03:16 AM IST

    కార్పొరేట్‌ కంపెనీలు, ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    తాడేపల్లి సీఐ బదిలీ : పోలీసులపై ఈసీ చర్యలు 

    April 9, 2019 / 04:48 PM IST

    అమరావతి :  సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్  సమయం దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో  ట్రాన్స్‌ఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి.టీడీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో  ప్రకాశం జిల్లా ఎస్పీ కోయప్రవీణ్ ను బదిలీ చేసిన ఈసీ ఇప్పుడు గుంటూ�

    ఎన్నికలు : నిఘా నీడలో ఏపీ

    April 9, 2019 / 02:39 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేయాలని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు .. పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాయి. పోలింగ్ కేంద్రాల్లో అధికారపార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడతారని ప్రతిపక్షపార్టీ నేతలు �

    నక్సల్స్ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి

    April 9, 2019 / 12:54 PM IST

    లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.

    కర్నూలులో ఉద్రిక్తత : వైసీపీ ప్రచారాన్ని అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు

    April 9, 2019 / 06:54 AM IST

    ఏపీలో ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులే గడువు ఉండటంతో రాజకీయ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో దూకుడు పెంచేశారు.

    అభ్యర్థుల అడ్డదారులు : ఏపీలో పట్టుబడిన రూ. 106 కోట్లు

    April 8, 2019 / 12:57 AM IST

    పోలింగ్‌కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�

    టీడీపీ నేత సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల సోదాలు

    April 5, 2019 / 02:12 AM IST

    కడప : ఎన్నికల  వేళ పోలీసులు స్పీడ్ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. భారీగా నగదు, మధ్యం పట్టుడుతోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే అక్రమంగా భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఏప్రిల్ 5 శుక్ర�

10TV Telugu News