Home » Police
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడితో అప్రమత్తమైన పోలీసులు.. కూంబింగ్ ముమ్మరం చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్కేడ్, వడ్సా, జాంబీర్ కేడ్ గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో సీ60 కమాండోస్, బాం�
ఆదివారం (ఏప్రిల్ 28,2019) పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష జరగనుంది. పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సివిల్ కానిస్టేబుల్ పరీక్ష జరగనుంది. దీనికి 1,05,094 మంది హాజరుకానున్నారు. మ�
బ్రెజిల్లో రామ చిలుకను అరెస్ట్ చేశారు పోలీసులు. పంజరంలో పెట్టి చిలుకను కోర్టులో కూడా ప్రవేశపెట్టారు అక్కడి పోలీసులు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ ఇదే నిజం. మనుషులను అరెస్ట్ చేసినట్లే చిలకను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు వ�
బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు.నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సి�
ఏపీలో మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ రెడీ అయ్యాయి. మహిళలపై జరుగుతున్న హింసను అడ్డుకట్ట వేసేందుకు శక్తి టీమ్స్ పూర్తిస్థాయి ట్రైనింగ్ తీసుకున్నాయి. మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలకు నియంత్రించటమేకాక..వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేంద�
నల్లగొండ జిల్లాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాంబు పేలి పెంపుడు కుక్క మృతి చెందింది. తుంగతుర్తి మండలం అన్నారంలో బండ్ల పుల్లయ్య పెంపుడు కుక్క నాటు బాంబును కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి
బాంబుల మోతతో శ్రీలంక దద్దరిల్లిపోతుంది.లంకలో బాంబుల మోత కొనసాగుతోంది. ఇవాళ(ఏప్రిల్-25,2019) ఉదయం రాజధాని కొలంబోకి 40కిలోమీటర్ల దూరంలోని పుగోడా టౌన్ లోని మెజిస్ట్రేట్స్ కోర్టు వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో బాస్ట్ జరిగినట్లు స్థానికులు,పోలీసులు �
హైదరాబాద్ నగరంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరిపోయే బంగారం పట్టుబడింది. వాహనాల్ని సోదాలు చేస్తున్న క్రమంలో పోలులు ఏకంగా మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వాహనాలను చెక్కింగ్ చేస్తున్న క్రమంలో సుల్తాన్బజార్ పోలీసు�
బెంగళూరు: బెంగళూరులో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను తీర్చటానికి ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు నగర ప్రజల సలహాలు,సూచనలు అడుగుతున్నారు. సరైన ట్రాఫిక్ మేనేజ్ మెంట్ లేక పోవటం వల్లే బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందనేది బెంగళూరు వాస
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం(ఏప్రిల్-21,2019) కోల్ కతా నైట్ రైడర్స్,సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మద్యం మత్తులో ఆరుగురు యువతీ,యువకులు స్టేడియంలో వీరంగం సృష్టించారు.వీరిలో తెలుగు టీవీ యాక్టర్ ప్రశాం�