Home » Police
పూణె: టిక్ టాక్. విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘‘టిక్ టాక్’’. సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ నిషేధించాలనే డిమాండ్ లు..దుర్వినియోగం చేస్�
సిగ్నేచర్ ఫోర్జరీ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో శివాజీ, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు ఇప్పటికే రెండుసార్లు(మే 9, 11 తేదీల్లో) సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చిననప్పటికీ విచారణకు హాజరుకాలేదు. దీంతో సోమవారం(2019 మే 13) మరోసారి సీఆర్పీసీ సెక్�
సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో చేసే అసభ్య కామెంట్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలికాలంలో ఇటువంటి అసభ్య కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లు షర్మిల, లక్ష్మీపార్వతి ఇ�
పశ్చిమ గోదావరి జిల్లాలో యువకుడి బర్త్ డే పార్టీ… పలువుర్ని జైలు పాలు చేసింది. చైతన్యరెడ్డి అనే యువకుడు…పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకోవాలని భావించాడు. స్నేహితులకు చెప్పి గ్రాండ్గా ఏర్పాట్లు చేశాడు. మార్టేరులోని మాణిక్యం కళ్యాణ �
ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన అబీర్ చందాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, 7 లక్షల నగదు స్వాధీనం చేసుక
తిరుమల శ్రీవారి భక్తులను నమ్మించి మోసం చేస్తున్న దళారీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఏపీ టూరిజం ద్వారా తిరుమలకు వచ్చే భక్తుల ఫోన్ నంబర్లను ట్రాప్ చేసి దర్శనం చేయిస్తానంటూ వారి
ఫోర్జరీ కేసులో రెండవసారి నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్, సినీ హీరో శివాజీ. ఈ నెల(మే) 9వ తేదీన తొలిసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు విచారణకు హాజరు కాలేమంటూ ఆయన తరపు లాయర్ 10 రోజుల
బాసరలో అర్ధరాత్రి భారీ ఛేజింగ్ జరిగింది. బైక్లపై దొంగలు..కార్లలో పోలీసులు..అచ్చు సినిమాల్లాగానే జరిగింది. దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు జరిపారు. చివరకు కొంతమందిని మాత్రమే పట్టుకోగా మిగతా వారు వాహనాలను వదిలి పరారయ్యారు.&
కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ లోని సింద్రి ఏరియా బారా బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో మందు పాతరల నిరోధక వాహానం బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు డ్రయివర్ తో సహా 21 మంది పోలీసులు వాహనం లో ఉన్నారు. గాయపడి
టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ మీద చీటింగ్, ఫోర్జరీ కేసులు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే టీవీ9 కంపెనీ సెక్రెటరీ దేవేందర్ అగార్వాల్ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్న ఆఫీసులోకి వెళ్లిన దేవే�