Home » Police
యాదాద్రి జిల్లాలో బాలిక ఆత్మహత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థాన్ నారాయణ్ పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
విజయవాడలో సంచలనం రేపిన నగ్న చిత్రాల కేసులో పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు. అసలు సూత్రధారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి.. యువతి
టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగిస్తూ నగర ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులు ప్రస్తుతం పాస్పోర్ట్ విచారణ ప్రక్రియ కూడా 3 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. ‘వెరీఫాస్ట్’ పేరుతో తయారుచేసిన సాప్ట్వేర్ సాయంతో హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ వేగాన్న
చిత్తూరు తిరుమల కొండపై శేషాచలం అడవుల్లోని రాజమాను గుంట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మంగళవారం (ఆగస్టు 27) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎదురుదాడికి దిగి తప్పించుకున
రిచ్గా ఉంటే అమ్మాయిలు పడిపోతారనుకున్నాడో ఏమో.. బడా బిజినెస్మెన్ అంటూ డ్రామా మొదలుపెట్టాడు. ఫేస్బుక్లో పరిచయం చేసుకుని క్లోజ్ అయ్యాక డబ్బులు దండుకోవడమే అతని టార్గెట్. చెన్నైకు చెందిన మరో సైబర్ దొంగను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమ
విజయవాడ: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం వేయటంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యాడ్ ఫిల్మ్లో నటించిన నటుడు శేఖర్ ని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అదుప
హైదరాబాద్ నగరంలో 42 కిలో మీటర్ల మేర మారథాన్ రన్ జరుగుతోంది. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో రన్నర్స్ పాల్గొన్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు అంజనీ కుమార్ చేతుల మీదుగా పీపుల్స్ ప�
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41
ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలు, యువతతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యల్లో జాబ్ కనెక్ట్ ఒకటి. ప్రైవేట్ రంగంలోని వివిధ కంపెనీల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టార�
మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు మారుస్తున్నారనే ముందస్తు సమాచారం తో పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద