Home » Police
కర్నాటకలో పోలీసులు జులుం ప్రదర్శించారు. బెంగళూరులో థర్డ్ డిగ్రీకి పాల్పడ్డ పోలీసులు ఓ వ్యక్తిని తాడుతో కట్టి నేలపై పడుకోబెట్టి, కర్రలతో చావబాదారు.
హైదరాబాద్లో గణేశుడి మహా నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. 11 రోజులపాటు విశేష పూజలందుకున్న గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. అశేష భక్తజనుల
టీడీపీ నిర్వహిస్తున్న బాధితుల శిబిరం వద్దకు పోలీసులు చేరుకున్నారు. అందులో ఉన్న వారిని బయటకు తీసుకొస్తున్నారు. వీరందరినీ వారి వారి స్వగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా భారీగా పోలీసులు మ�
హైదరాబాద్ లో భారీగా వెండి పట్టుబడింది. రూ.20 లక్షల విలువ వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పరిష్కారం దొరికింది. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, ప్రజలను ఇబ్బందులు పెట్టే ఖాకీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సింపుల్.
గణేష్ మండపాలు దగ్గర లడ్డూలు తినే పోటీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. లడ్డూలు గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ట్రాఫిక్ ఫైన్స్ పై దేశవ్యాప్తంగా నిరనసనలు వ్యక్తం అవుతున్న క్రమంలో.. మరో సంచలన నిర్ణయం వెలువడింది. దీనిపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందించటం విశేషం. ఇంతకీ విశేషం ఏంటంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీసులు, పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల�
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలపై దాడి చేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా,… 21మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని అడ్డుకోవడానికి ప్రయ�
టిక్ టాక్ లో పరిచయం చివరికి విషాదంగా మారింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నేతాజీనగర్ నివాసి సాయి(24) జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట కర్నూలుకి చెందిన ఓ
వరంగల్ పోలీసులు రౌడీషీటర్ల మేళా నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సాధారణ జీవితం గడుపుతున్న 137మంది గుర్తించి వారిపై ఉన్న రౌడీషీట్లను తొలగించారు.