Home » Police
జైషే మహ్మద్కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి వేర్వేర
ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక పోలీస్ అధ�
ఓ ఇస్రో శాస్త్రవేత్త తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఈ దారుణం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC)లో కేరళకు చెందిన ఎస్ సురేష్(56)సైంటిస్టుగ�
హాంకాంగ్ లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. 70 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలనను చైనా జరుపుకునే రెండు రోజుల ముందు బీజింగ్కు బహిరంగ సవాలుగా ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారులు పోలీసులతో పోరాడడంతో హాంకాంగ్లోని మూడు ప్రధాన వాణిజ్య జిల్లాలు ఆదివ�
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. తొలి దశలో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్ విధానం అమలు
మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగలింది. దళంలో కీలక మహిళా మావోయిస్టు పోలీసులకు చిక్కింది. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్
సొంత రిసార్టులోకి పోలీసులు చొరబడి రమ్మీ ఆడుతున్నారని ఆరోపిస్తూ వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతిరావు పోలీసులపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. ముగ్గురు పోలీసులు అధికారులకు శిక్�
ఆయుధాలు సరఫరా చేసే క్రమంలో వచ్చిన పాకిస్తాన్కు చెందిన మరో డ్రోన్ భారత్లోని పంజాబ్లో చిక్కుకుపోయింది. పాకిస్తాన్ బోర్డర్ కు చేరువగా ఉన్న పంజాబ్లోని అట్టారీ ప్రాంతంలో దొరికినట్లు ఆనవాళ్లు గుర్తించారు భారత పోలీసులు. ఉగ్రదాడి పొంచి ఉందన
విజయవాడలోని గాంధీనగర్ పోలీసు క్వార్టర్స్ సీఐ సూర్యనారయణ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేస�
దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే,సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని ఇవాళ(సెప్టెంబర్-24,2019)సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. ఫ్ జస్టిస్ రంజన్ గగోయ్�