Home » Police
ముర్షిదాబాద్ జిల్లా, శక్తిపూర్ ప్రాంతంలోని కుమ్రిపూర్ గ్రామంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాంబులు చుడుతున్న మునాయ్ షేఖ్, యూసుఫ్ షేఖ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఒక టీవీ షో చూసి స్ఫూర్తి పొందిన వీళ్లు ఆ షోలోలాగా బాలుడిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేయాలనుకున్నారు. డబ్బులు తీసుకుని బాలుడ్ని వదిలిపెడదామనుకున్నారు. అనుకున్నట్లుగానే ఐదుగురు కలిసి ఎవరో ఒక బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకు రెడీ అయ్యాడు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేసినందుకుగాను 12వ తరగతి విద్యార్థిని అరెస్టు చేశారు పోలీసులు.
హైదరాబాద్లో మిస్సింగ్.. ముంబైలో సేఫ్గా వర్షిణి
మహిళను హత్య చేశాడన్న కారణంతో ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు గ్రామస్తులు. ఈ ఘటన నాగోన్ జిల్లాలో ఇటీవల జరిగింది. గిరిజన ప్రాంతమైన ఇక్కడ కార్బి తెగ వారు ఎక్కువగా ఉంటారు. ఇటీవల రాంజీ బర్దోలోయ్ అనే వ్యక్తి, కొత్తగా పెళ్లైన ఒక మహిళను మరో నలుగురితో క�
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై జరిగిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అబేపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో అబేను ఎందుకు చంపాలకున్నాడో నిందితుడు వెల్లడించాడు.
మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. రవి అనే డ్రైవర్ తన క్యాబ్తో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం డ్రైవర్ రవి ఓటీపీ చెప్పాల్సిందిగా కోరాడు. అయితే, ఉమేందర్ ఓటీపీ చెప్పేలోపే పిల్లలు కార్లోకి ఎక్కేశారు.
కారులో వెళ్తున్న కొందరు యువకులు మహిళకు, ఆమె కూతురుకు లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్నారు. తర్వాత కదులుతున్న కారులోనే ఆమెపై, చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అర్ధరాత్రి పూట దగ్గర్లోని ఒక కాలువ దగ్గర వదిలేసి వెళ్లారు.
తంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి
రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, ఇళ్లపై దాడులు జరుగుతుండటంతో వారికి భద్రత కల్పించాలని మహారాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ముంబయి సీపీకి కూడా గవర్నర్ లేఖ రాశారు.