Home » Police
chittoor: madanapalle twin murders case..Twist : ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనంరేపిన అలేఖ్య, దివ్యల హత్యకేసులో మృతుల తల్లిదండ్రులను మంగళవారం (జనవరి 26,2021) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి కరోనా టెస్టులు చేయటానికి యత్నిస్తుండా ఈ కేసులో ఏ1 నిందితురాలు అయి తల్లి
AP : shocking twist in madanapally Two Daughters murder case : చిత్తూరు జిల్లా మదనపల్లిలో కన్న తల్లిదండ్రులకే కన్నకూతుళ్లనిద్దరిని దారుణంగా చేసిన జంట హత్యల కేసులో బైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.
Lathicharge and tear gas over Farmers : ఢిల్లీలోని సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. అనుమతించిన సమయం కంటే ముందుగా ట్రాక్టర్లతో ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు పలుచోట్ల బారికేడ్లను ధ్వంసం చేశారు. ప�
Nationwide excitement over farmers tractor rally : రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ట్రాక్టర్ ర్యాలీని పాక్ ఐఎస్ఐతో పాటు తీవ్రవాదులు హైజాక్ చేసే అవకాశముందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీస�
72 nd Republic Day celebrations : రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. కరోనా వదిలిపోతున్న సమయంలో జరుగుతున్న గణతంత్ర వేడుకలు కావడంతో.. దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆర్మీ దళాల విన్యాసాలు, శకటాల ప్రదర్శన హైలెట్గా నిలవనున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘట�
విజయవాడలో ఆదివారం ఉదయం భారీగా బంగారం పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని విజయవాడ పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం బందరు రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తండగా ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తు
Police arrested a key accused in the theft of 3 silver lion statues : విజయవాడ దుర్గగుడిలో 3 వెండి సింహాల విగ్రహాల చోరీ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరం మండలం గొల్లవానిరేవు గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి ఈ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. గతంలో సాయి భీమవరం,
Police arrests TDP leader Kala Venkatrao : టీడీపీ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని క్యాంపు ఆఫీస్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థంలో విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో వెంకట్రావుపై కేసు నమోదు చేసిన పోలీ�
drunk co-passengers to be booked : మద్యం తాగిన వ్యక్తితో మీరూ తాగి జర్నీ చేస్తున్నారా ? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. రోడ్డు ప్రమాదం జరిగితే..పోలీసులు తనిఖీలు చేస్తే..మీరు బుక్కవుతారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి డ్రైవ