Home » Police
madanapalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వా�
Mother Padmaja Ate Alekhya Tongue: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వ�
husband murder wife: నెల్లూరు జిల్లా కొడవలూరు ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. అనుమానం పెను భూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఉన్మాదిగా మారాడు. గొంతుకోసి అతి దారుణంగా భార్యను హత్య చేశాడు. భర్త పేరు హరికృష్ణ. భార్య పేరు స్రవంతి. ఏడాది క్రితమే వివ�
Save graveyard In UP : తమ కళ్లెదుటే స్థలాలను కబ్జా చేస్తున్నా..కొంతమంది చూసిచూడటన్లుగా వ్యవహరిస్తుంటారు. మరికొంతమంది పోరాటానికి దిగుతారు. వారి బెదిరింపులకు వెనుకడగు వేస్తుంటారు. ఇలాగే..చనిపోయిన తర్వాత..పాతిపెట్టే…శ్మశాన స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్�
Farmers’ protest, high tension in Ghazipur : పోలీసులు, సర్కార్ హెచ్చరికలను లెక్కచేసేది లేదని అన్నదాతలు తేల్చిచెప్పారు. రాత్రిలోగా ఘాజీపూర్ బోర్డర్ను ఖాళీ చేయాలన్న యూపీ సర్కార్, పోలీసుల హెచ్చరికను బేఖాతర్ చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగ
New facts in the Madanapalle sisters murder case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రగాడు సుబ్
haircuts at police station : పోలీస్ స్టేషన్ లో 31 మంది పోలీసు అధికారులు కటింగ్ చేసుకోవడం పట్ల..ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరికి రూ. 20 వేల జరిమాన విధించారు. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. చేసిన కటింగ్ కు Turkish origin కు చెందిన వ్యక్తి ఒక్కొక్కరి వద్ద రూ. £10 వసూల�
చిత్తూరు జిల్లా, మదనపల్లెలో జరిగిన దారుణ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా.. మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులే ఇద్దరు కూతుళ్లను దారుణంగా కడతేర్చారు. ఈ జంట హత్యల కేసులో రోజుకొక నమ్మలేని నిజం వెలుగులోకి వస్తోంది. హత్యకు ముందు మల్లూ
Madanapalle sisters’ murder case is under investigation : మదనపల్లి అక్కాచెల్లెళ్ల దారుణ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. వారం రోజుల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులు పురుషోత్తమ్ న
Police investigation over farmers’ agitation in Delhi : ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రైతుల ఆందోళనపై ఇప్పటి వరకు 15 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. ర్యాలీలో జరిగిన హింసకు బాధ్యుడిగా పంజాబీ నటుడు దీప్ సిద్దుపై ఉచ్చు బిగుస్తోంది. ర్యాలీ ముందు �