Home » Police
meerpet police arrest rahul: హైదరాబాద్ మీర్ పేట్ టీచర్స్ కాలనీలో వివాహితపై గొడ్డలితో దాడి చేసిన కేసులో ప్రేమోన్మాది చెరుకు రాహుల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులు అజయ్, సాకేత్ తో రెక
karnataka former cm dharam singh relative death case: కర్ణాటక మాజీ సీఎం ధరంసింగ్ బంధువు సిద్ధార్థ్ దేవేందర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించగా, విషయం తెలిసిన నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒకరు తీవ్ర గాయాల�
Padmaja behaves strangely in Madanapalle sub-jail: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి మదనపల్లె సబ్ జైల్లో ఉన్న నిందితురాలు పద్మజ.. చాలా వింతగా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తనతో తోటి ఖైదీలను బెంబేలెత్తి�
Nails on road రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున
marriage cancel takes youth life: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి రద్దు వార్త ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వధువు తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన శివ(28)కి బెంగళూరుకి చెంద
banjara hills police busted prostitution racket: హైదరాబాద్ షేక్ పేట్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఇద్ద�
Daily twist in Madanapalle sisters murder case : మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదనపల్లి అక్కాచ�
Madanapalli Murder, Purushottam family : అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది? కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి ఎందుకెళ్లారు? పురుషోత్తం, పద్మజలకు… పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? ఉన్నత విద్యాబుద్దులు నేర్పించేవాళ్లే, పెళ్లీడుకొచ్చిన విద్యావంతులైన ఆడ �
madanpalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కా చెల్లెళ్ల హత్య కేసు విచారణలో రోజుకో విస్తుపోయే నిజం వెలుగులోకి వస్తోంది. ఈ కేసు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ మూ�
Madanapalle Double Murder Case : చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్టు గాకుండా..పూటకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారమంతా..కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు,