Police

    జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు

    August 7, 2020 / 08:51 PM IST

    అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఇద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గుత్తి కోర్టులో వారిని జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. జేసీ ప్

    జేసీ మళ్లీ అరెస్ట్! బైటకొచ్చిన 24గంటల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూడు కేసులు

    August 7, 2020 / 02:52 PM IST

    టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్. జైలు నుంచి బయటకు వచ్చిన 24గంటల్లోనే ప్రభాకర్ రెడ్డిపై మళ్లీ కేసులు నమోదయ్యాయి. అనంత‌పురం పోలీసులు జేసీపై మూడు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ఐపీసీ 353తో పాటు ఎస్సీ, ఎస్టీ అట

    తల్లి..అమ్మమ్మలు చెప్పారని దొంగతనం చేశాడు..చివరకు

    August 6, 2020 / 07:11 AM IST

    చెడు మార్గంలో వెళ్లకుండా చూడాల్సిన తల్లి, అమ్మమ్మలు బాలుడిని దొంగ చేశారు. వారి స్వార్థం కోసం దొంగగా మారి..పోలీసులకు చిక్కాడు. తనను దొంగతనం చేయాలని అమ్మ, అమ్మమ్మలు చెప్పారని బాలుడు చెప్పడంతో..షాక్ తిన్నారు పోలీసులు. తల్లి పరారీలో ఉండగా..అమ్మమ్

    కీచక మేనమామ, కోడలితో వివాహేతర సంబంధం, పెళ్లి తర్వాత కూడా కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్

    August 4, 2020 / 03:25 PM IST

    ఓ కీచక మేనమామ తన మేనకోడలి పాలిటి రాక్షసుడిగా మారాడు. మేనకోడలికి మాయమాటలు చెప్పిన ఆ నీచుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశాడు. కొన్ని నెలలకు ఆ యువతికి వివాహమైంది. పెళ్లయాక కూడా తనతో సంబ�

    బిర్యానీ కోసం 11ఏళ్ల బాలిక ఆత్మహత్య, హైదరాబాద్‌లో విషాదం

    August 4, 2020 / 10:57 AM IST

    హైదరాబాద్‌ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని చనిపోయింది. మల్లాపూర్‌ డివిజన్‌‌లోని దుర్గానగర్‌కు చెంద�

    భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

    August 3, 2020 / 04:46 PM IST

    కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన మహిళపై గుర్తు తెలియన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. వెలుగోడు మండలం జమ్మీనగర్ తాండకు చెందిన ఓ �

    ‘ఈ- రక్షాబంధన్’‌ ప్రారంభించిన సీఎం జగన్… ఈ రక్షాబంధన్ ఎలా పనిచేస్తుంది?‌

    August 3, 2020 / 03:47 PM IST

    రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్‌ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్‌ ఉమెన్‌కు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో నెల రోజులపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ నిర్వహిస్తా�

    పంజాబ్ కల్తీ మద్యం ఘటన.. 98కి చేరిన మృతులు

    August 3, 2020 / 11:42 AM IST

    పంజాబ్ లో కలకలం రేపిన కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఆదివారం నాటికి మృతుల సంఖ్య 98మందికి చేరింది. ఈ నకిలీ మద్యం అమ్మిన ఆరోపణలపై పంజాబ్ పోలీసులు ఇప్పటివరకు 25మందికి పైగా అరెస్టు చేశారు. హూచ్ విషాదం వెనుక ముగ్గురు మహిళలు కూడా

    కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి భార్యపైనే సామూహిక అత్యాచారం

    August 2, 2020 / 11:27 AM IST

    జీవితాంతం భార్యకు తోడునీడగా ఉండాల్సిన భర్తే బరి తెగించాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను(28) కిడ్నాప్ చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు ఆమ�

    శత్రువులా, ఆకతాయిలా? ఇంట్లోకి చొరబడి మోహన్ బాబు కుటుంబసభ్యులను బెదిరించిన దుండగులు ఎవరు?

    August 2, 2020 / 09:00 AM IST

    సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్‌ దగ్గర కలకలం రేగింది. ఓ కారులో వచ్చిన కొందరు దుండగులు హల్ చల్ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌస్‌లోకి కారుతో అక్రమంగా చొరబడిన దుండగులు, మిమ్మల్ని వదలం అంటూ మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్లారు. దీ

10TV Telugu News