Home » Police
సభ్యసమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి పండు ముసలి వారిపై కామాంధులు కన్నేస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు..సామూహికంగా అత్యాచారాలకు తెగబడుతున్నారు. పాట్నాలో 50 ఏళ్ల వివాహితపై గ్య�
కరోనా కాలంలో క్యాష్ చేసుకొనేందుకు..పర్యాటకులను ఆకర్షించేందుకు లాడ్జ్ ను వ్యభిచార కేంద్రంగా మార్చివేశారు. ఎవరికీ తెలియకుండా..అనుమానం రాకుండా ఉండేందుకు సీక్రెట్ రూంను ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులే ఆశ్చర్యపోయిన ఈ ఘటన క�
విధి నిర్వహణలో ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. సస్పెండ్ అయిన వారిలో అసిస్ట�
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టిన 26 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. వీరిలో అధికారులున్నారు. వీరందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మలప్పురం వైద్యాధికారి డాక్టర్ కె.సక�
ప్రేమించాను అని వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. హనీమూన్ కూడా అయిపోయింది. ఐదేళ్ల పాటు యువతితో సంబంధం నెరిపాడు. మోజు తీరిందో మరేమో కానీ, సడెన్ గా అమ్మాయిని వదిలేశాడు. తాను మోసపోయానని తెలిసి బాధితురాలు కన్నీరుమున్నీరైంది. న్యాయం కోసం పో�
కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కసాయిగా మారాడు. ఏ తండ్రి చేయకూడని పని చేశాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించాడు. కూతురి నగ్న చిత్రాలను ల్యాప్టాప్లో భద్రపర్చుకున్నాడు. ఎవరికీ తెలియకుండా వాటిని చూస్తూ రాక్షసానంద�
ఎదుటి వారి వీక్ నెస్సే వారి పెట్టుబడి. వారి బలహీనతను సొమ్ము చేసుకుంటారు. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించారు. అందమైన అమ్మాయిల ఫొటలతో ఏకంగా రూ.60లక్షలు దండుకున్నారంటే ఆ కేటుగాళ్లు ఎంతటి మోసగాళ్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయనగరం టూ
సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు నరేంద్ర. పాలిటెక్నిక్ చదువుతున్నా
పుణెలో దారుణం జరిగింది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతకంగా చంపేశాడు. గర్భవతి అని తెలిసినా హత్య చేశాడు. ఆ తర్వాత పశ్చాతాపంతో కుమిలిపోయాడు. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతడు డిప్రెషన్ కు లోనయ్యాడు. తాను తప్పు చేశానని కుమిల
ముంబైలో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ కిలాడీ లేడీ తన మాయమాటలతో అడ్డంగా దోచుకుంటోంది. మగాళ్ల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటోంది. ముందుగా సోషల్ మీడియాలో మగాళ్లను పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత చనువుగా మాట్లాడుతుంది. వీడియో కాల్ లో నూడ్ గా కనిపిస్తు�