Home » Police
మానవ జన్మ దేవుడిచ్చిన వరం. కానీ కొంతమందికి దాని విలువ తెలియడం లేదు. చిన్న చిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పెళ్లి ఆలస్యం అవుతోందనే బెంగతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం �
మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి. ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోయింది. రక్త సంబంధీకులు, తండ్రి స్థానంలో ఉన్న వారు సైతం కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. అక్షర జ్ఞానం లేని వారే కాదు బాగా చదువ�
Biology group Class 10 : ఓ ప్రైవేటు స్కూల్ కు చెందిన 10వ తరగతి బయోలజీ వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ చిత్రాలతో నిండిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బాగ్ పట్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అసభ్యకరమైన చిత్రాలు ఉండడం గమనించిన పాఠశాల ప్రిన్స్ పాల్ పోలీసులకు సమాచార
హైదరాబాద్ లో దారుణం జరిగింది. నమస్తే పెట్టకపోవడమే అతడి పాలిట శాపంగా మారింది. అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. నమస్తే పెట్టలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. రోషన్ కాలనీకి చెందిన షేక్ జావీద్(28) వంట మనిషిగా పని చేస్తుంటాడు. శు�
కరోనా కాలంలో అన్ లాక్ ప్రారంభమైంది. షాపులు తెరుచుకుంటున్నాయి. కొన్ని నెలలుగా షాపులన్నీ మూసి ఉండటంతో యజమానులు నష్టాల్లో పడ్డారు. మరోపక్క షాపులు తెరిసినా కష్టమర్లు కూడా పెద్దగా రావటంలేదు. బట్టల షాపుల పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో ఆఫర్లు ప్
కరోనా మహమ్మారి సమయంలో ప్రతిఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలి.. సామాజిక దూరాన్ని పాటించాలి.. ముఖానికి మాస్క్ లేకుండా బయటకు తిరిగేందుకు అనుమతించడం లేదు పోలీసులు… ప్రత్యేకించి వాహనాల్లో ప్రయాణించే వారిని తప్�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణాలు ఆగడం లేదు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బులంద్ షహర్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు మృగాళ్ల ఆగడాలు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు బాలికను లైంగిక
తన కూతురికి పిల్లలు లేరని ఓ మహిళ చేసిన పని ఆమెని కటకటాల పాలు చేసింది. ఊచలు లెక్కి పెట్టించింది. తన కూతురికి పిల్లలు లేకపోవడంతో ఓ మహిళ పసికందుని దొంగలించింది. పసికందుని ఎత్తుకొచ్చి తన కూతురికి ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప�
జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయి మూడేళ్లు అయ్యిందో లేదో అప్పుడే ఆ భర్త మారిపోయాడు. పరాయి స్త్రీ మోజులో ప
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి లేకుండా చేసింది. డాక్టర్ నిర్లక్ష్యంతో సిజేరియన్ ఆపరేషన్ వికటించి బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు �