Home » Police
మద్యం అక్రమ రవాణాకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. వారి ఐడియాలు చూసి పోలీసులు విస్తుపోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణ చేయడం బాగా పెరిగింది. అక్రమంగా మద్యాన�
ఓ మహిళ తన కూతురితో కలిసి భర్తను పొడిచి చంపేసి ఆ తర్వాత తనకు తానే గాయపరచుకున్నాడని అద్ధం ముక్కు విరిగి చాతీలో పొడుచుకుందని చెప్పుకొచ్చారు. పోస్టు మార్టం జరిగితే గానీ నిజాలు బయటకు రాలేదు. ముంబైలోని నాలా సపోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సురేశ్ వ�
ఓ భార్య తన భర్తను చంపి శవాన్ని తన ఇంట్లోని బెడ్ రూమ్ లో పాటి పెట్టిన ఘటన త్రిపుర జిల్లాలో కలకలం రేపింది. దాలియా జిల్లా భక్తికుమ్ పురాలో నివాసం ఉండే 21 ఏళ్ల మహిళ భారతి తన భర్త సంజిత్ రియాంగ్(30) నుంచి హత మార్చింది. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా శవ�
అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. బాలికపై కన్నేసిన రాము బాలికకు మాయమా�
139 persons rape case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన 139 మంది రేప్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ సోమాజీగూడకు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడు. ప్రేమిస్తున్నట్టు నటించి బాలిక నగ్నచిత్రాలు తీసుకున్నాడు. ఆ తర్వాత వాటితో బెదిరించి దారుణానికి ఒడిగట్టాడు. తన ఫ్రెండ్స్ తో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. ప్రేమ పేరుతో బాలి�
చిత్తూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. కుప్పంలోని వైసీపీ కార్యాలయం ముందు క్షుద్రపూజల చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం దుమారానికి దారి తీసింది. కుప్పంలోని బైపాస్ రోడ్ లోని పార్టీ ఆఫీసు గేటు ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు ని
ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం. ప్రేమ పేరుతో వంచనకు గురైన అమ్మాయిలు ఎందరో. కానీ, అబ్బాయిలే కాదు ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లలో అమ్మాయిలు కూడా ఉన్నారని తేలింది. ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆ�
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం చోటు చేసుకుంది. కొందరు నీచులు కామాంధులుగా మారారు. ఓ వీడియోని అడ్డం పెట్టుకుని యువతిని పలుమార్లు గ్యాంగ్ రేప్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ�
తప్పు ఎవరు చేసినా తప్పే అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పోలీసులు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితుల మీద దాడులు సహా.. ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదని జగన్ అన్నారు. కానీ, గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి చ�