Home » Police
గురువు అంటే దైవంతో సమానం. గురువు వృత్తికి ఎంతో గౌరవం ఇస్తారు. పిల్లలకు పాఠాలు నేర్పి వారిని తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు గురువులు, పవిత్రమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. కోరికలు తీర్చాలని విద్యార్థి�
సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. గంటకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా శ్రావణి సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన అక్క ఆత్మహత్య చేసుకోవడానికి కారణం దేవరాజ్ రె
తన గర్ల్ ఫ్రెండ్ తన కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదని ప్రస్టేషన్కు గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. 3వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాజ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో పోలీసులు కీలక విచారణ చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బయల్దేరిన సాయి, శ్రావణి కుటుంబసభ్యులను ఎస్సార్నగర్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు�
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. . ఈ సందర
విశాఖపట్నంలో కలకలం రేపిన విచిత్ర దొంగ దొరికాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం(సెప్టెంబర్ 12,2020) పోలీసులు మీడియాతో మాట్లాడారు. చోరీ కేసుని చేధించామని, దిగంబర దొ�
TV actor Sravani suicide case : బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి రావడం లేదు. మిస్టరీగా మారిన ఈ కేసులో శ్రావణి చేసిన వీడియోలు ఒక్కొక్కటి వీడియోలు బయటకు వస్తున్నాయి. శ్రావణిని వేధించింది సాయి ? లేక దేవ్ రాజా ? అనేది తెలియరావడం లేదు. ఎస్ఆర్ నగర్ పోలీసు
విశాఖ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ లాడ్జీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాడ్జీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సూసైడ్ చేసుకున్�
ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. చివరికి ప్రాణ స్నేహితులు కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఫ్రెండ్ అని నమ్మితే అడ్డంగా దగా చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నారు. ప్రాణ స్నేహితుడు అని నమ్మిన కారణంగా ఓ వ్�
ఓవైపు మంత్రులు, మరోవైపు హిందూ సంఘాలు, భారీగా మోహరించిన పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి దూసుకొచ్చేందుకు హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ప్�