Home » Police
tirupati SVIMS covid hospital staff: వారిద్దరూ ఓ కోవిడ్ ఆస్పత్రి సిబ్బంది. వారి పని పేషెంట్స్కు ట్రీట్మెంట్ అందించడం. కానీ.. ఈ ఇద్దరి బుద్ధి వక్రమార్గం పట్టింది. సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకు కోవిడ్ మృతులను టార్గెట్ చేసుకున్నారు. మృతులపై ఉండే �
Cyber cheating: పోలీసులు, పొలిటికల్ లీడర్స్ నుంచి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త.
deepika kidnap case: కలకలం రేపిన వికారాబాద్ దీపిక కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీపిక ఆమె భర్త అఖిల్ తో వికారాబాద్ పోలీసులు మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే తాను తన భర్త అఖిల్ తో వెళ్లినట్లు దీపిక పోలీసులతో చెప్పింది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చ
deepika kidnap case: సస్పెన్స్గా మారిన వికారాబాద్ దీపిక కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం వికారాబాద్లో కిడ్నాప్కు గురైన దీపిక.. ఇష్టపూర్వకంగానే భర్త అఖిల్తో వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదం�
vikarabad deepika kidnap case.. వికారాబాద్ యువతి కిడ్నాప్ కేస్ సస్పెన్స్గా మారింది. 17 గంటలు గడుస్తున్నా.. ఇంకా యువతి ఆచూకీ తెలియలేదు. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా లాక్కెళ్లిన ఘటన.. వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఈ �
live in relation woman: దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి తన భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఈ సమయంలో గత సంవత్సర కాలంగా మరోక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆవేశంలో రివాల్వర�
vikarabad deepika kidnap..వికారాబాద్ జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. యువతి కుటుంబసభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన�
అతడో సింగరేణి కార్మికుడు. భార్య, ఓ కొడుకు, కూతురు. కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాడు. మంచి చదువులు చదివించాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఉన్నంతలో హ్యాపీగా సాగిపోయే జీవితం అతడిది. అలాంటి వ్యక్తి ఓ రోజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తమ దగ్గర రూ.200 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయంటూ వీడియో చూపించి మోసం చేయబోయింది ఓ ముఠా. 90లక్షల విలువ చేసే రూ.500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువ గల రూ.2వేల నోట్లు ఇస్తామని కాకినాడకు చె
పోలీసులు, పొలిటికల్ లీడర్స్ నుంచి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త. ఫేస్