Home » Police
సరదాగా ఆడే ఆట క్రికెట్. అయితే ఒక్కోసారి ఆ ఆట వివాదాలకు దారితీస్తోంది. యువకుల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. వివాదం ఎంతవరకు వెళ్తోంది అంటే.. కత్తులతో పొడుచుకునే వరకు, ప్రాణాలు తీసుకునే వరకు. చిత్తూరు జిల్ల�
విశాఖలో హిజ్రాలు బరి తెగించారు. ఘరానా మోసానికి పాల్పడ్డారు. దీవెనల పేరుతో ఓ వ్యాపారిని నిలువు దోపిడీ చేశారు. అతడి దగ్గరున్న రూ.2లక్షలు దోచేశారు. రెప్పపాటులో డబ్బుతో ఉడాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరి భరతం పెట్టారు. వ్యాపారి దగ్గర పె
హైదరాబాద్ నేరేడ్మెట్లో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. కాకతీయనగర్కు చెందిన సుమేధ అనే బాలిక నిన్న(సెప్టెంబర్ 17,2020) సాయంత్రం సైకిల్పై బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగ
Chalo Amalapuram : ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ…బీజేపీ చలో అమలాపురంకు పిలుపునిచ్చింది. అమలాపురంలోని ఆర్డీవో ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది. దీంతో పోలీసు శాఖ అప్ర�
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. 108 సిబ్బంది ఫిర్యాదుతో తాలూకా పోలీసులు సెప్టెంబర్ 15, మంగళవారం రాత్ర
కరోనా కష్ట సమయంలో దేశం మొత్తం బతుకు జీవుడా అన్నట్లుగా బతికితే చాలు అని అనుకుంటుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగేలా చెయ్యాలి అనేదానిపై భారీ స్కెచ్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్లో ఇద్దరు ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఆ
Sravani Kondapalli dies : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. సాయి కృష్ణా రెడ్డి, దేవరాజ్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం నుంచి ఇద్దరినీ ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తర్వ�
కామాంధులు రెచ్చిపోతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి నీచానికి దిగజారుతున్నారు. ఆఖరికి కరోనా క్వారంటైన్ కేంద్రంలోనూ బరితెగిస్తున్నారు. తాజాగా కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఓ యువతిపై అటెండెంట్(27) అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా ఏకంగా మూడు
అర్ధరాత్రి వేళ తనకు ఐలవ్ యూ అంటూ మెసేజ్ పంపారంటూ ఓ మహిళా ఎస్ఐ ఏకంగా జడ్జిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జరిగింది. అమ్రేలి జిల్లాలోని రాజుల పట్టణానికి చెందిన సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి మొబైల్ నుంచ
కామాంధులు బరి తెగిస్తున్నారు. చివరికి కరోనా పేషెంట్ అనే సంగతి కూడా మర్చిపోతున్నారు. చికిత్స పొందుతున్న విషయం కూడా పట్టకుండా కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్�