Home » Police
దొంగలకు దొంగ.. స్కూల్ మాస్టారు.. దొంగల ముఠాకు లీడర్.. ప్రైవేటు స్కూళ్లో పాఠాలు చెప్పే మాస్టరూ.. దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు.. అతడితో పాటు మరో నలుగురిని శంషాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి 17 తులాల బంగారు, 35 తులాల వెండ�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్మీపూర్ కేరి జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్�
విశాఖపట్నం రెల్లి వీధిలో మనిషి పుర్రె కలకలం రేగింది. రెల్లి వీధిలో ఓ యువకుడు మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్నాడు. ఇది గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం(ఆగస్టు 16,2020) ఉదయం రెల్లి వీధిలో ఓ పాడు�
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత�
త్రిపురలో దారుణం చోటు చేసుకుంది. శానిటైజర్ కలిపిన వాటర్ ను 10 నెలల చిన్నారికి తాగిపించాడని ఆశా వర్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శానిటైజర్ కలిపిన వాటర్ తాగడం �
విదేశాల్లో ఉన్నవారిని ‘వందే భారత్ మిషన్’ కింద స్వదేశానికి చేర్చే దుబాయ్ -కోజికోడ్ విమానం కేరళలోని కోజికోడ్ లో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోజికోడ్, మలప్పురం వాసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భయకరమైన వాతావరణంలో కూడా �
కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ�
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘరానా మోసగాడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి వేర్వేరు గొంతులతో మాట్లాడటంలో దిట్ట. ఆ టాలెంట్ ను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నాడు. వ్యాపారులను దండుకుంటున్నాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఒకే వ్యక్తి.. �
విశాఖలో సంచలనం రేపిన సృష్టి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన ఏ5 డాక్టర్ తిరుమల, ఏ4 రామకృష్ణ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఏ1 డాక్టర్ నమ్రత కస్టడీ పొడిగించాలంటూ పిటిషన్ వేయడంతో మరో మూడు రోజులు పోలీస్ కస్�
అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఇద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గుత్తి కోర్టులో వారిని జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. జేసీ ప్