-
Home » Political
Political
అఖిలేష్తో వర్కౌట్ అయ్యేలా లేదు. ప్లాన్-బీ రెడీ చేసుకున్న కాంగ్రెస్
దేశవ్యాప్తంగా చాలా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు
ఇండియా కూటమిలో అంతర్గత పోరు, దానికి అంత బలం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అదే కూటమి నేత
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకాల అంశం తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించాలని ఎస్పీ భావించింది. కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ : షబ్బీర్ అలీ
అవినీతికి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. పోలీసులపై దాడి చేసేవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Delhi: బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనంగా స్వాగతం పలికిన కాషాయ నేతలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా సహా ప్రముఖ నేతలు మోదీకి ఎదురెళ్లి ఆహ్వానం పలికారు. మోదీ రాకతో పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.
India Name Change: ఇండియా పేరు మార్పుపై పిటిషన్ను కొట్టివేస్తూ సూటిగా ఓ ప్రశ్న అడిగిన సుప్రీంకోర్టు
ఈ డిమాండ్ను సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపడానికి అనుమతించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరగా, దానిని సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రస్తావించారు. దీనిలో ఇండియా పేరు ఉపయోగించారు. పిటిషనర్ ఈ ఆర్టికల్ను స�
Congress Working Committee: కాంగ్రెస్ టాప్ బాడీలోకి సచిన్ పైలట్, శశిథరూర్.. అసంతృప్తుల్ని ఈ విధంగా బుజ్జగిస్తున్నారా?
సీడబ్ల్యూసీలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆనంద్ శర్మ సహా మొత్తం 39 మంది నేతలు ఉన్నారు.
Pakistan Politics: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా అన్వర్ ఉల్ హక్.. అంగీకరించిన ప్రధాని, విపక్షాలు
నివేదిక ప్రకారం.. బలూచిస్థాన్కు చెందిన సెనేటర్ అన్వర్-ఉల్-హక్ కకర్ను తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎంపిక చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన పేర్కొంది.
Delhi Services Act: ఢిల్లీ బిల్లు కథ ముగించిన మోదీ సర్కారు.. రాష్ట్రపతి ఆమోదముద్రతో అమల్లోకి చట్టం
ఢిల్లీలో అధికారుల బదిలీ-పోస్టింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. అటువంటి పరిస్థితిలో, చట్టాన్ని సవరించడం లేదా కొత్త చట్టం చేయడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్న ఏకైక మార్గం.
PM Modi France visit: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఆ దేశ ప్రధాని
శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి.
NMMLS: నెహ్రూ మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరేంటో తెలుసా?
స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ 'ఆధునిక, సమకాలీన భారతదేశం'పై అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతికి అంకితం చేశారు. ఇది దేశ రాజధానిలోని చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్లో ఉంది