-
Home » political crisis
political crisis
అంతా నిశ్శబ్దం.. వెనెజువెలా వీధుల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? అమెరికా దాడులపై అక్కడివారి స్పందన ఇదే..
దేశంలో అల్లర్లు చెలరేగితే నిత్యావసరాలు లేకుండా పోతాయనే భయంతో ప్రజలు సరుకులు నిల్వ చేసుకున్నారు.
కర్ణాటకలో ముగిసిన సంక్షోభం.. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎం.. తేల్చేసిన డీకే శివకుమార్
డీకే వర్గం దీనికి ఒప్పుకుంటుందా? మళ్లీ అసంతృప్తి జ్వాలలు రగులుతాయా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్.. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ మార్పు ఖాయమా?
హిమాచల్ రాజ్యసభ సభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
NCP working president Supriya Sule : రెబెల్స్ తిరిగి వస్తే సంతోషిస్తాం.. సుప్రియాసూలే వ్యాఖ్యలు
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరిన తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు చేసిన వారంతా తిరిగి పార్టీలోకి వస్తే తాను సంతోషిస్తానని
Iraq Crisis : శ్రీలంకను తలపిస్తున్న ఇరాక్ లో రాజకీయ సంక్షోభం..బాగ్దాద్లోని పార్లమెంట్ భవనంలో చొరబడి ప్రజల నిరసనలు
శ్రీలంకలా తయారైంది ఇరాక్ లో రాజకీయ సంక్షోభం.ఇరాక్ ప్రజలు తిరుగుబాటు చేశారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు బాగ్దాద్లోని పార్లమెంట్ భవనంలోపలికి వెళ్లి నిరసన తెలిపారు. షియా మతగురువు ముక్తదా అల్ సదర్కు మద్దతుగా వందలాది అనుచరులు రోడ్డెక్కారు. �
Mario Draghi Resigned : ఇటలీలో రాజకీయ సంక్షోభం..ప్రధాని రాజీనామా
ఇటలీలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఆయా పార్టీల మద్దతును కూడగట్టడంలో విఫలమైన ప్రధాన మంత్రి మారియో డ్రాఘి... తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా.. తదుపరి ఎన్నికల వరకు అపద్ధర్మ ప
Maharashtra: ‘మహా’ అసెంబ్లీలో నేడే బల పరీక్ష
మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల�
‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం…?
'మహా' సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం...?
Governor Koshyari: కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచండి.. కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ లేఖ
రెబల్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖను గవర్నర్ ఇప్పటికే ఆదేశించారు. కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన గవర్నర్, రాగానే మహారాష్ట్ర సంక్షోభంపై దృష్టి పెట్టారు.
Maharashtra political crisis : షిండేను వెనుక ఉన్నది బీజేపీయేనా? శివసేన పార్టీ అస్థిత్వానికే ప్రమాదం వచ్చిందా ?
మహారాష్ట్ర రాజకీయాలు మహారక్తి కట్టిస్తున్నాయ్. షిండే తిరుగుబాటుతో శివసేనకు కోలుకోలేని దెబ్బ పడింది. గతంలో చాలా విభేదాలు చూసినా.. చాలా తిరుగుబాట్లు హ్యాండిల్ చేసినా.. షిండే వ్యవహారం మాత్రం ఇప్పుడు పార్టీ అస్థిత్వానికే ప్రమాదం తెచ్చేలా కనిప