శ్రీలంకలా తయారైంది ఇరాక్ లో రాజకీయ సంక్షోభం.ఇరాక్ ప్రజలు తిరుగుబాటు చేశారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు బాగ్దాద్లోని పార్లమెంట్ భవనంలోపలికి వెళ్లి నిరసన తెలిపారు. షియా మతగురువు ముక్తదా అల్ సదర్కు మద్దతుగా వందలాది అనుచరులు రోడ్డెక్కారు. �
ఇటలీలో రాజకీయ సంక్షోభం ముదిరింది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఆయా పార్టీల మద్దతును కూడగట్టడంలో విఫలమైన ప్రధాన మంత్రి మారియో డ్రాఘి... తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని అంగీకరించిన దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా.. తదుపరి ఎన్నికల వరకు అపద్ధర్మ ప
మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల�
'మహా' సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం...?
డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఇచ్చిన అనర్హత నోటీసులపై స్టే విధించాలని, అలాగే శాసన సభా పక్ష నేతగా అజయ్ చౌదరి నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.
రెబల్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖను గవర్నర్ ఇప్పటికే ఆదేశించారు. కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన గవర్నర్, రాగానే మహారాష్ట్ర సంక్షోభంపై దృష్టి పెట్టారు.
మహారాష్ట్ర రాజకీయాలు మహారక్తి కట్టిస్తున్నాయ్. షిండే తిరుగుబాటుతో శివసేనకు కోలుకోలేని దెబ్బ పడింది. గతంలో చాలా విభేదాలు చూసినా.. చాలా తిరుగుబాట్లు హ్యాండిల్ చేసినా.. షిండే వ్యవహారం మాత్రం ఇప్పుడు పార్టీ అస్థిత్వానికే ప్రమాదం తెచ్చేలా కనిప
తగ్గిన ఠాక్రే.. రెబల్ ఎమ్మెల్యేకు బంపర్ ఆఫర్..!
ముదిరిన 'మహా' సంక్షోభం.. షిండే వెంట 42 రెబల్ ఎమ్మెల్యేలు
అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉన్న ‘మహా’ రాజకీయాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవటంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కమంటే శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముందు వరుసలో ఉన్నరారు. గౌహతిలో తన వెంట నడిచిన ఎమ్మెల్యేలను మీడియా�