political leaders

    కశ్మీర్ లో పర్యటించిన 25దేశాల రాయబారుల బృందం

    February 12, 2020 / 02:28 PM IST

    రెండు రోజుల పర్యటనలో భాగంగా 25దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కశ్మీర్ లో బుధవారం(ఫిబ్రవరి-12,2020) పర్యటన ప్రారంభించారు. జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా,పోలెండ్,న్యూజిలాండ్,మెక్సికో,ఆఫ్ఘనిస్తాన్,ఆస్ట్రియా,ఉజ్బెకిస్తాన్ దేశాల రాయబారులతో పాటుగా కొంతమంది

    రాజధాని రగడ : ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చిన రాయలసీమ నేతలు

    January 10, 2020 / 02:12 AM IST

    రాజయలసీమ నేతలు ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. లేకపోతే గ్రేటర్‌ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    ఓటు వేసిన రాజకీయ ప్రముఖులు 

    April 18, 2019 / 03:49 AM IST

    లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు..95 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైన క్రమంలో ప్రముఖ రాజకీయనేతలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక

    నేడే ఆఖరి రోజు.. రాజకీయ నేతల్లో టెన్షన్!

    March 28, 2019 / 01:29 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి నామినేషన్ల దాఖలకు ఎక్కువ రోజులు అవకాశం లేకపోవడంతో.. ఆఖరిరోజు భారీ స్థాయిలో నామినేషన్లను వేశారు అభ్యర్థులు. నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా.. నేడే(2019 మార్చి 28) నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు. ఈక్రమంలో అసంతృప్తులను బుజ్జగి

    మంచి ముహూర్తం : ఏపీలో నామినేషన్ల జోరు

    March 21, 2019 / 03:58 PM IST

    ఏపీలో నామినేషన్ల సందడి జోరుగా సాగుతోంది. మంచిరోజు కావడంతో మార్చి 21వ తేదీ గురువారం ప్రధాన పార్టీల్లోని హేమాహేమీలు నామినేషన్లు దాఖలు చేశారు. మంచి ముహూర్తం ఉండటంతో మార్చి 22వ తేదీ శుక్రవారం మరికొంతమంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది. గడువు దగ్�

    కనబడుట లేదు : 6 నెలలుగా అడ్రస్ లేని రూ.2వేల నోటు

    March 13, 2019 / 11:09 AM IST

    అమరావతి: ఏపీలో 2వేల రూపాయల నోటు కనబడుట లేదు. అవును నిజమే. బ్యాంకులు, ఏటీఎంల్లోనే కాదు వ్యాపారుల దగ్గర కూడా 2వేల రూపాయల నోటు జాడ లేదట. 2వేల రూపాయల నోటు కనపడి 6నెలలు అవుతోందంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ 2వేల రూపాయల నోటుకు ఏమైంది. ఎవరు మాయం చేశారు. �

    రగిలిపోతున్న తమిళనాడు : పొల్లాచ్చి సెక్స్ రాకెట్ లో సినీ,రాజకీయ ప్రముఖులు

    March 12, 2019 / 01:32 PM IST

    పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసులో అధికార అన్నాడీఎంకే నేతల పేర్లు బయటకి రావడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అంతేకాకుండా పలువురు సినీనటులకు కూడా ఈ సెక్స్ రాకెట్ లో సంబంధం ఉందన్న ఆరోపణలు వస్తుున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు ప

    విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు 

    January 17, 2019 / 11:25 AM IST

    విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు విధించారు.

10TV Telugu News