Home » Political parties
GHMC Election Voter List : గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. ఓటర్ల జాబితా కూడా వచ్చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను కూడా ప్రకటించేసింది. నగరంలోని 30 సర్కిల్ కార్యాలయాలు, రెవెన్యూ ఆఫ
GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల తీరుపై రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఓటర్ జాబితాపై టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గురువారం (నవంబర్ 12, 2020) జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీతో జరిగిన వివిధ రాజకీయ పార్టీల సమావేశం ముగిసింది. ర
Poll Management In Dubbaka : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. దుబ్బాక బరిలో 23 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ.. ఈవీఎం మిషన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు ఎన�
ఏపీ సర్కార్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఆ వర్గానికి తామే ఎక్కువ చేశామంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. కాపులకు అధికార, ప్రతిపక్షాలు అన్యాయం చేశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్�
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) ను నడుపుతున్న R
దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2004-19 మధ్య కాలంలో పలువురు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను సేకరించాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు �
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్కు ముందే క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయంటూ విమర్శలకు దిగారు. ప్రస్తుత కాలంలో టీవీ చానెళ్లు, న్యూస్ పేపర్లు కొన్ని వ్యాపార గ్రూపులు, రాజకీయ పార్టీల కారణంగా విలువు కోల్పోతున్నాయి. సెన్సేషనలిజానికే ప్రాధాన్యత ఇస్తున్నా�
హైదరాబాద్: ఎన్నికలు ముగిసాయి. ఫలితాలకోసం మే 23 దాకా ఆగాలి. కానీ … ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించి వాహానాలు నడిపిన వారికి పోలీసుల శాఖ ఇప్పుడే చలానాల రూపంలో ఫలితం చూపిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించిన బైక్ ర్యాలీల్లో ఉత్సాహ
ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం మంచిదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సూచించారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్ని�