Home » Political parties
పోలింగ్ కేంద్రాలపై రేపు స్క్రూటినీ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర జరిగిన గొడవలనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించ
సార్వత్రిక ఎన్నికల వేళ డీడీ దూరదర్శన్ తీరుపై ఈసీ సీరియస్ అయ్యింది. డీడీ దూరదర్శన్ కి అక్షింతలు వేసింది.
తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలుంటే... అన్ని పార్టీల నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు.
హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2వేల నోటు గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం రూ.2వేల
ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10 న షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళిలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్ట�
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు మైండ్ గేమ్ అడుతున్నాయి.
ఈసారి లోక్ సభ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ, నేతలు ఎంసీసీ కోడ్ ను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశం జారీ చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కానీ, పోస్టర్ల రూపంలో కానీ సైనికుల ఫొటోలను వాడొద్దని,
2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరల�
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి.