Home » political punch
తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి పట్టా లెక్కించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వా�
ఇప్పుడు ఏపీలో ర్యాంకుల రాజకీయం ఊపందుకుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ర్యాంకు వస్తే వాల్యూ లేదని వాదించేది నాటి ప్రతిపక్షం. ఇప్పుడు అదే ర్యాంకొస్తే.. అంతా మా క్రెడిట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది అధికార పక్షం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె�
సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు ఉన్న ఆ పార్టీక�
ఓ వైపు దూకుడుగా సాగుతున్న అధికార పార్టీ తీరు.. మరోవైపు వరుస వైఫల్యాలతో చేజారిన సొంత పార్టీ క్యాడర్.. ఇలాంటి సమయంలో కేడర్కు అందుబాటులో ఉంటూ.. వెన్నుదన్నుగా నిలవాల్సిన నేతలు మాత్రం రాజధానిలో మకాం పెట్టారు. ఇదీ ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా
రాజకీయాల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. మళ్లీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం చాలా కామన్. చలమల శెట్టి సునీల్ కూడా ఈ కామన్ సూత్రాన్నే ఫాలో అయ్యారు. గత ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉన్నా ఆయన.. జగన్కు సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి సడన్గా
బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో జాతీయ స్థాయి పదవుల కోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు అంట. రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తయిపోయాయి. ఇక్కడ పదవులు దక్కిన వారు… అక్కడ ట్రై చేసుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ప
payyavula keshav : అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ రాష్ట్రంలోనే చురుకైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి తన వాగ్ధాటితో పార్టీ గౌరవాన్ని కాపాడిన గుర్తింపు ఆయనది. కేశవ్ని పార్టీ నేతలు ఫైర్ �
Pawan Kalyan: ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్న బీజేపీ కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బలమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన బీజేపీ… ఆ సామాజికవర్గంలో కీలక నేతల్ని తమ వైపు తిప్పుకుంటోంది. ఇక తాజాగా జనసేన అధిన�
మాటల తూటాలతో ప్రతిపక్షాలను నిత్యం ఇరకాటంలో పెట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే సెగ మొదలైంది. తన నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. రాష్ట్ర రాజకీయాలతోపాటు, వైసీపీలో పెద్ద సౌండ్తో మాట్లాడుతూ పాపులర్ నేతగా ముద్�
తెలంగాణ టీడీపీలో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ కేంద్రంగానే ఇరు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ గడ్డు పరిస్�