Home » political punch
సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు…. అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు చిత్తూరు టైగర్. జిల్లాలో ఒకప్పుడు ఆయన పెను సంచలనం. చిత్తూరు పట్టణం ఆయన అడ్డా. ఈ మాస్ మహరాజ్కు జిల్లా అంతటా అభిమానులు ఉండేవారు. నాలుగుసార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గె�
బీజేపీ, జనసేన రాష్ట్ర స్థాయిలో ఒక అవగాహనతో కలసి పని చేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు కలసి ముందుకు సాగాలని డిసైడ్ అయ్యాయి. ఈ విషయాన్ని రెండు పార్టీల కార్యకర్తలకు కూడా చెప్పారు. అయితే ఈ పొత్తుల వ్యవహారం విశాఖ జిల్లాకు వర్తించదు
కోదండరాం… ఈ పేరు తెలంగాణ రాజకీయ, సామాజికవేత్తలకు సుపరిచితం. తెలంగాణ మలి దశ ఉద్యమం నుంచి తెరపైకి వచ్చిన కోదండరాం.. వృత్తి రీత్యా ప్రొఫెసర్. కొలువు నుంచి రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలపై సారుకు మనసు పడిందట. చట్టసభల్లో అడుగు పెట్టాలని చాలా కాలం�
తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నేతలపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలపై నిరంతర
సార్వత్రిక ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయ నాయకులకు ఆత్రం ఆగడం లేదు. జిల్లాలోని అధికార, ప్రతిపక్షంలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏదో మామూలు విమర్శలు చేసుకున్నా బాగానే ఉంటుందేమో కానీ… అంతకు
తెలంగాణ బతుకమ్మగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత.. రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వేడుకలను మాత్రం మళ్లీ గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా యాక్టివ్ పాలిటిక్స్లోకి రీఎ�
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను తమ ప్రాంతంలో నియమితులయ్యేలా చూసుకున్నారు. కాకపోతే ప్రకాశం జిల్లాలో సీఐల దగ్గర నుంచి ఎస్ఐ, కానిస్టేబుళ్లను భారీ స్థా�
విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రూరల్ జిల్లాలో ఉన్న నేతలను కేసులు వెంటాడుతుండటంతో అసలు బయటకే రావడం లేదట. ఇక సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అయినా కాస్త ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారనుకుంటుంటే, దగ్గరుండి �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఈసారి మాత్రం అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇటు పార్టీ అధిష్టానానికి, అటు కేడర్కు తలనొప�
దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ప్రిస్టీజియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నిజామాబాద్ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. అక్కడ అమలు చేసిన వ్యూహం వర్కవుట్ అయితే అధికార ట