Home » political punch
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు. టీడీపీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి… చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గురుశిష్యులే. చెవిరెడ్డి రాజకీయ ఎదుగుదలకు మూలకారణం భూమన. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు చెవిరెడ్డిని పరిచయం చేసి, వారి మధ్య �
గత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోని అధిష్టానం.. ఇప్పుడు పార్టీపై దృష్టి సారించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. గడచిన ఏడాదిన్నరగా పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. సీఎం జగన్ సహ�
మాది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. మిగిలిన పార్టీల మాదిరిగా మా పార్టీ ఉండదంటూ కమలం నాయకులు చెబుతుంటారు. రానురాను బీజేపీలో ఆ క్రమశిక్షణ లోపించిందని నాయకులు తెలుసుకోలేకపోతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని ఎప్పటి నుం�
గడచిన రెండు ఎన్నికల్లోనూ కర్నూలు జిల్లా ప్రజలు వైసీపీకే అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలైతే మంచి మెజారిటీ ఇచ్చారు. జగన్పై అభిమానంతో పాటు నగరంలో వైసీపీకి బలమైన కిందిస్థాయి కేడర్ ఉండటంతో కర్నూలు నియోజకవర్గ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పార్టీ స్థాపించారు. జనసేన అని పేరు పెట్టారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం విజయం దక్కింది. ప్రశ్నించేందుకు పుట్టిన పార్�
తెలంగాణ పీసీసీ అధ్యక్షుని మార్పుపై కాంగ్రెస్లో ప్రచారం ఊపందుకుంది. మార్పు ఖాయమని భావిస్తున్న టీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలతో ఎవరికివారు టచ్లో ఉన్నారు. విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద�
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు, నరసాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం. ఈ మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 40 లక్షల మంది ఓటర్లున్నారు. మూడు జిల్లాల శాసనసభ నియోజకవర్గాలను కల
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదనేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్