Home » POLITICIANS
go for tests immediately if corona symptoms appear : రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నదని…..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు విధిగా వారం రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. కరోనా లక్
full demand for red sandalwood: ఎంతో విలువుంటేనే ఏదైనా వస్తువు కోసం ప్రాణాలర్పిస్తాం. రెడ్ శాండల్ కూడా అలాంటిదే. దానికంత వ్యాల్యూ ఉంది కాబట్టే కొంతమంది డేర్ చేస్తున్నారు. ఇంతకూ ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్..? దీని స్పెషాలిటీ ఏంటి..? ప్రాణాలు పోతాయని తెలిసినా
red sandalwood smuggling: ఎర్రచందనాన్ని నరకడం, అమ్మడం, కొనడం నేరం. ఈ విషయాలు అందరికీ తెలుసు. అయినా దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. దర్జాగా కూలీలను పెట్టి మరీ దీన్ని నరికిస్తున్నారు. వక్ర మార్గాల్లో దర్జాగా దేశాన్ని దాటించేస్తున్నారు. కూలీల మొదలు బడా స్మగ్లర�
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే లక్షల మంది ప్రజలు వైరస్ సోకగానే ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే…వైరస్ సోకిన మంత్రులు,ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. రోజ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని కరోనా కాటేస్తోంది.. రాజకీయ ప్రముఖులను కరోనా వదిలిపెట్టడం లేదు. మహమ్మారి సమయంలో చాలామంది రాజకీయ ప్రముఖులకు కరోనా సోకింది. ఎందుకిలా రాజకీయ నేతలను కరోనా వెంటాడుత
హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారి బర్త్ డే వేడుకలు కొంపముంచాయి. హిమాయత్ నగర్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి(63) నిర్వహించిన బర్త్ డే పార్టీలో నగరానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న సుమారు 20మందికిపైగా కరోనా �
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు మరో షాక్ తగిలింది. ఆమెపై పోలీస్ కేసు నమోదయ్యింది. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై యూపీ పోలీసులు కేసు పెట్టారు. లక్నో చీఫ్ మెడికల్ ఫిర
బీజేపీపై,యూపీ సీఎం యోగిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జార్ఖండ్ మాజీ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్. కాషాయదస్తులు ధరించే నాయకులు పెళ్లిల్లు చేసుకోరు కానీ అత్యాచారాలు చేస్తారని సోరెన్ అన్నారు. ఉన్నావో,హైదరాబాద్ హత్యాచార ఘటనలను సోరెన్ ప్�
ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసిన పలువురు రాజకీయ నాయకులతో సహా 30 మందిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇంటర్ నెట్ లో బాలికల లైంగిక వీడియోలు డౌన్ లోడ్ చేయటం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు ప్రధమ స్ధానంలో ఉందని అమెరికా నుంచి భారత ప్�
నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిం