Home » politics
కాన్షీరామ్ కాలం నుంచి రాష్ట్రంలో వేళ్లూనుకున్న బహుజన సమాజ్ పార్టీ మరోసారి ఛత్తీస్గఢ్లో తన సత్తా చాటుతోంది. గత ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఈ ఎన్నికల్లో గోండ్వానా గంటాంత్ర పార్టీతో పొత్తు పెట్టుకుంది.
ఇండోర్ జిల్లాలోని డాక్టర్ అంబేద్కర్ నగర్ మోవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా మంత్రి ఉషా ఠాకూర్, కాంగ్రెస్ నుంచి రామ్ కిషోర్ శుక్లా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అంతర్ సింగ్ దర్బార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున�
ఛత్తీస్గఢ్లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు
వాస్తవానికి నితీశ్ వ్యవహార శైలి ఇలా ఉండదు. కానీ కొద్ది రోజులుగా ఆయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. తరుచూ ఏదో వివాదంతో వార్తల్లో ఉంటున్నారు
బీజాపూర్ జిల్లా భైరామ్ఘర్ బ్లాక్లోని సెన్సిటివ్ గ్రామమైన చిహ్కా పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చిన గ్రామస్థులకు ఓటు వేసిన తర్వాత వారి వేళ్లపై చెరగని సిరా వేయడం లేదు. నక్సలైట్ల భయంతోనే ఇక్కడ గ్రామస్తులు ఇలా చేస్తున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థికంగా నిరుపేద కుటుంబాల సంఖ్య కేటగిరీల వారీగా చూస్తే.. సాధారణ కేటగిరీ కుటుంబాల్లో నాలుగోవంతు పేదలు ఉన్నారు. జనరల్ కేటగిరీ మొత్తం కుటుంబాల సంఖ్య 42 లక్షల 28 వేల 282 కాగా, అందులో 25.09 శాతం కుటుంబాలు పేదలే.
ఇంతకు ముందు కూడా నక్సలైట్లు వివిధ చోట్ల బ్యానర్లు, పోస్టర్లు అతికించి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరికలు చేశారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని మోర్ఖండి ప్రాంతంలో నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను కూడా హతమార్చారు
అయితే సరిగ్గా పోలింగ్ సమయానికే మహదేవ్ బెట్టింగ్ యాప్ లో ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కు ముడుపులు ముట్టాయని ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది
మరో 19 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. లెఫ్ట్ సహా మరికొన్ని పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనట్లు తెలుస్తోంది.
ధోల్పూర్ జిల్లాలోని బారీ స్థానం, బార్మర్ జిల్లాలోని బార్మర్, పచ్పద్ర స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. అదే సమయంలో ఈసారి ఇద్దరు అభ్యర్థుల టిక్కెట్లు కూడా మారాయి. బరన్-అత్రు నుంచి సారిక చౌదరి స్థానంలో రాధేశ్యామ్ బైర్వాకు టికెట్ ఇచ్చారు