Home » politics
ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ రాబోయే 10 రోజుల ఎన్నికల ప్రచారానికి మెగా ప్లాన్ సిద్ధం చేసింది. ఇది ఎన్నికల ప్రచారం ఆగిపోయే వరకు కొనసాగుతుంది
మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్, ప్రతిపక్షాలను ప్రధాని మోదీ టార్గెట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి హామీలను విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్తున్నారు
అక్టోబర్ 9 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీల ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించారు. అంటే ఆరోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇది వెలువడిన అనంతరమే రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించాయి.
హోంమంత్రి ప్రకటనపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాముడు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, ఆయన అనుచరులు ప్రపంచం మొత్తం ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోతే, అక్కడి ప్రజలను దర్శనం చేయకుండా ఆపేస్తారా అని ప్రశ్నించారు
ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్కు సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ విజిలెన్స్ మంత్రి అతిషి 650 పేజీల ప్రాథమిక నివేదికను ఢిల్లీ ముఖ్యమంత్రికి సమర్పించారు. చీఫ్ సెక్రటరీ తన కుమారుడి కంపెనీకి రూ.850 కోట్ల అక్ర�
ధనిక నేతలు లేదంటే గౌడ (వొక్కలిగ) నాయకులు అయితే ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. కానీ ఇక్కడ దళితుల పరిస్థితి అలా కాదు. ఎవరూ మద్దతు ఇవ్వరు. దురదృష్టకరమైన ఈ వాస్తవం మాకు కూడా తెలుసు
2013 ఎన్నికలు, 2018 ఎన్నికల్లో పెద్ద ఎత్తున రెబల్స్ గెలిచారు. అలాగే సొంత పార్టీ నేతల విజయావకాశాలను తీవ్రంగా దెబ్బకొట్టారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా వీరి ప్రభావం బాగానే ఉంటుందని అంటున్నారు
షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని కంచఘర్ చౌక్ వరకు రాహుల్ గాంధీ ఎట్టకేలకు రోడ్ షో నిర్వహించారు. 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది
ఈ నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఖర్గే ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమం�
తన మీద ఉన్న క్రిమినల్ కేసులను హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 2 కేసులు అతనిపై పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన విద్య విషయానికి వస్తే.. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నట్లు పేర్కొన్న