Home » politics
కాంగ్రెస్, డీఎంకేలు తమిళనాడులో పొత్తులోనే ఉన్నాయి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన విపక్ష కూటమిలో కూడా ఆ రెండు పార్టీలు కూటమిలోనే ఉన్నాయి
మృతుడి ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండో రోజుల్లో గృహప్రవేశం ఉండగా కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం
పార్టీ మారేవాళ్లంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ల గోల్డ్ అని ఆయన అన్నారు
ఇందిరాగాంధీ చనిపోయే సమయంలో తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్నారు. ఐటీడీఏ స్థాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పొడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. జల్ జంగల్ జమీన్ పై హక్కులు ఆదివాసులకే ఉండాలని ఇందిరా అన్నారు
మీరు ప్రత్యేకంగా మమ్మల్ని ఓటు అడగాల్సిన పని లేదు. మా ఓట్లన్నీ మీకే, కారు గుర్తుకే. మా మీద నమ్మకం ఉంచి, దయచేసి మీరు మా గ్రామాన్ని వదిలి వేరే గ్రామంలో ప్రచారం చేయండి. ఒట్టేసి చెబుతున్నాం. మళ్లీ మళ్లీ చెబుతున్నాం
అతడిని పోలీసులు అనుమానించి తనిఖీ చేయగా బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే అతడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోని టోంక్ కు ఆమె వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగిస్తూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ నేతలందరికీ సుఖ్జీందర్ సింగ్ రంధావా కొద్ది రోజుల క్రితం చివరి అవకాశం ఇచ్చారు. తద్వారా వారు తమ నామినేషన్ను ఉపసంహరించుకోవచ్చు. కానీ తిరుగుబాటుదారులు దాన్ని చేయలేదు. అనంతరమే పార్టీ కఠినమైన చర్యకు దిగింది.
ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్ల సంప్రదాయం చూస్తూ ఆసక్తికర ఫలితాలు వస్తాయని కొందరు అంటున్నారు. ఒకవేళ అదే సంప్రదాయం కొనసాగించినట్లైతే ఏ పార్టీకి లాభం అవుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే చర్చ ప్రస్తుతం విస్తృతంగా సాగుతోంది
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది ఆయనేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అన్నారు. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రజలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు.