Home » politics
సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం అవుతున్నవారిలో ఎవరిని ఎంత మంది ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారో ఓసారి చూద్దాం.
ఇంతకు ముందు హైదరాబాద్ రావాలని చెప్పిన అభ్యర్థులను కూడా రావద్దని తాజా ఆదేశాల్లో తేల్చి చెప్పింది. రాత్రి 11:30కు హైదరాబాద్ కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రి బస చేయనున్నారు
కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు బీజేపీతో చేతులు కలపడంతో మళ్లీ కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం మారొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.
ఒకప్పుడు సాహిత్యం, సైన్స్, కళ, పరిశ్రమ, ఆధ్యాత్మికత, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలో బెంగాల్ ముందుండేదని, అయితే ఇప్పుడు మమతా బెనర్జీ కారణంగా దేశంలోనే వెనుకబడిన రాష్ట్రంగా మారిందని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రచారాల విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు. తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని, సోషల్ మీడియాలో సైతం ఎన్నికల ప్రచారాన్ని నిలివివేయాలని ఆయన ఆదేశించారు.
ఈ నెల 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు
సభలోని వారు ఆయనకు గొడుకు ఇవ్వబోగా దాన్ని ఆయన తిరస్కరించి వర్షంలోనే ప్రసంగించారు. తమ విజయాన్ని వర్షం రూపంలో కురిపిస్తోందని ఆ సందర్భంలో శరద్ పవార్ అన్నారు
కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదని, అలాంటి పార్టీ ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చుపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
గతంలో కూడా మోదీ ఇలా రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. అవి కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించగా, మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది