Home » politics
దీన్ని ప్రస్తావిస్తూ సనాతన ధర్మ వివాదం భగవత్ వల్లే ప్రారంభమైందని పవన్ ఖేరా అన్నారు. కులం గురించి, కుల వివక్ష గురించి భగవత్ మాట్లాడటం వల్లే.. ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యాలు చేశారని ఆయన వెనకేసుకొచ్చారు.
2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 78 మంది మహిళా ఎంపీలు మాత్రమే సభకు ఎన్నికయ్యారు, రాజ్యసభలో 250 మంది ఎంపీల్లో 32 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 11 శాతం మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా మోదీ మంత్రివర్గంలో మహిళల వాటా కేవలం 5 శాతమే
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. ఈ 29 స్థానాల్లో ఒక్క కర్ణాటక నుంచే బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 31 సీట్లు గెలుస్తుందని, 40 శాతం ఓట్లు సాధిస్తుందని అమిత్ షా అన్నారు. అందుకు ఇప్పుడే ప్రజలకు అమిత్ షా కృతజ్ణతలు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్పై అభిశంసన విచారణ అమెరికా పార్లమెంట్ స్పీకర్ కెవిన్ మెక్కార్తీ నుంచి ఆమోదం పొందింది. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ తన కుమారుడికి విదేశీ వ్యాపారంలో బెనిఫిట్స్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి
రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఏ భాగాన్ని వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. పాము కరిచిన పాలు విషం అయినట్లే నిమ్న కులాల వారు విద్యను పొందితే విద్య విషతుల్యమవుతారని రామచరితమానస్లో చెప
దీంతో పాటు కాంగ్రెస్ పెద్ద మనసుతో అందరినీ వెంట తీసుకెళ్తోందని అజయ్ రాయ్ అన్నారు. ఇంతటితో ఆగకుండా ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. అఖిలేష్ తమతోనే ఉంటారా లేదా అనేది ఆయన మనసుకు తెలిసి ఉండాలంటూ విభజనకు సానుకూలమైన వ్యాఖ్యలు చేశారు
నితీశ్ కుమార్ను మళ్లీ తమ వెంట తీసుకెళ్లబోమని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ బీహార్లో బీజేపీకి నితీశే కీలకమని నిపుణులు చెబుతున్నారు. బీహార్లో నితీశ్ కుమార్తో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీ అనేక వర్గాలుగా చీలిపోయింది.
కుల దూషణలతో నిండిన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్.అంబేద్కర్ను "గుమాస్తా, టైపిస్ట్, ప్రూఫ్ రీడర్" అని ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, “సమయం రానివ్వండి. దేశ ప్రజలు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. సమావేశంలో ఏం జరిగిందనేది కేసీ వేణుగోపాల్ చెప్పారు.