Home » politics
తెలంగాణలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్క్యాడర్ పోలీసు అధికారులే
తాను రాజీనామా చేసిన తర్వాత ఖాళీగా ఉన్న మంత్రి పదవికి వన్నియార్, దళిత లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మాత్రమే నియమించాలని ముఖ్యమంత్రి రంగస్వామిని ఆమె అభ్యర్థించారు
చత్తీస్గఢ్లో ఈసారి బీజేపీ గెలుస్తుందా లేదా అనే సందేహం నెలకొంది. ఇక బీజేపీ నుంచి ఈసారి పార్టీలో అనుభవజ్ఞుడైన నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం రమణ్ సింగ్ కు ఏర్పడింది
అనసూయని కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా, రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని అడిగారు.
ఎన్సీపీ మరింత పటిష్టంగా పనిచేస్తుందని తన బహిరంగ లేఖలో అజిత్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిబా ఫూలే, ఛత్రపతి షాహూ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి వ్యక్తులను ఆయన గుర్తు చేసుకున్నారు.
అనంతరం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రధాని మోదీపై అదానీ పప్పెట్ అనే అర్థంలో పోస్టర్ విడుదల చేశారు. తోలుబొమ్మలాటకు స్పూఫ్ గా అదానీ అని రాసున్న అక్షాల్లోంచి వచ్చిన దారాలతో మోదీ పని చేస్తున్నట్టుగా రూపొందించారు.
తెలంగాణ ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని..కుటుంబ పాలన కావాలో దళితుల పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏపాల్.
వపురిలోని పిచోర్, అశోక్నగర్లోని చందేరి, సాగర్లోని డియోరీ, ఛతర్పూర్, దామోహ్స్ పఠారియా, పన్నాస్ గున్నౌర్, ఝబువాకు చెందిన పెట్లావాడ్, ఉజ్జయినీలోని తరానా, ఘట్టియా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఝాబువాలోని పెట్లావాడ్ స్థానంలో కేవలం 5000 ఓట్ల తేడా�
Syed Shahnawaz Hussain: భారతీయ జనతా పార్టీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్ గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో హుస్సేన్కు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత హడావుడిగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయనకు చికిత్స అందు�
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా కాలంగా వీరిదే ఆధిపత్యం ఉంది. ఏ కూటమి ఏర్పడినా, అందుకు ఎవరు ప్రయత్నాలు చేసినా చివరికి ఈ రెండు పార్టీల చేతుల్లోకి వెళ్తున్నాయి.