Home » politics
కాంగ్రెస్ నేతలకు పేద రైతు పొలం ఫోటో సెషన్ గ్రౌండ్ అయితే, బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని గ్రాండ్గా మారుస్తూ ప్రపంచానికి అదే చిత్రాన్ని చూపుతోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఇదే
ఇప్పటి వరకు లోక్సభలోని కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో మహిళలకు కూడా 33 శాతం రిజర్వేషన్ లభించనుంది.
జనాభా నియంత్రణను మెరుగైన మార్గంలో అమలు చేసే రాష్ట్రాల్లో లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గుతుందని చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ భయాందోళనలను పరిష్కరించడానికి, 1976లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలనలో 2001 వరకు డీలిమిటేషన్ను నిలిపివేసేందుక�
పాత పార్లమెంట్ భవనానికి బయటి నుంచి అతిథులు వస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు. కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైంది. పాత పార్లమెంట్ భవనం పరిస్థితి మరీ దారుణంగా ఉంది
న్యాయ మంత్రి తంబి దురై ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు లేచి నిలబడ్డారు. ఆ సమయంలో పార్లమెంటులో తీవ్ర దుమారం రేగింది. తోపులాట కూడా జరిగింది. కొందరు ఎంపీలు ఆయన చేతుల్లోంచి బిల్లు కాపీని తీసుకుని లోక్ సభలోనే చించివేశారు
బిల్లు ఆమోదం అయితే పొందుతుంది కానీ, ఇది ఇప్పట్లో అమలులోకి వచ్చేలా కనిపించడం లేదు. అంటే, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమలు కాకపోవచ్చని తెలుస్తోంది. కారణం, ఇందులో ప్రభుత్వం రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావించింది
బెంగాల్కు చెందిన 11 మంది మహిళా ఎంపీలు లోక్సభకు చేరుకోగా, అందులో 4 మంది ఎంపీలు సినీ నేపథ్యానికి చెందిన వారే. నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, శతాబ్ది రాయ్ తృణమూల్ నుంచి ఎంపీలుగా గెలిచారు.
నెహ్రూ నుంచి అటల్, మన్మోహన్ల వరకు సాగిన ప్రయాణాన్ని, దేశ ప్రయోజనాల కోసం వారు చేసిన కృషిని కూడా ఈ సభ చూసిందని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అందరం కలిసి పనిచేయాలని నేను ఎప్పుడూ చెబుతుంటాను అని ప్రధాన మంత్రి అన్న
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల వంటి ఎన్నికైన సంస్థలలో మహిళా రిజర్వేషన్ను గట్ట
భారతదేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణ అవసరమని అంబేద్కర్ ఎప్పుడూ చెబుతుండేవారని మోదీ గుర్తు చేశారు. దేశ తొలి వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ విధానాన్ని రూపొందించారని అన్నారు