Home » politics
సమావేశం అనంతరం విపక్ష పార్టీలన్నీ కలిసి నిర్వహించిన జాయింట్ మీడియా సమావేశానికి ఆప్ డుమ్మా కొట్టింది. ఇక పాట్నా సమావేశం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆప్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తైనా చాలా క్లిష్టంగా ఉంటుందంటూ పేర్కొన్నారు
పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టేందుకు అంగీకరించాయి. ఇంత క్లారిటీ వచ్చాకి సీట్ల పంపకాలు కూడా జరిగిపోతే వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని హస్తం పార్టీ ఆలోచిస్తుందట. అందుకే రాహుల్ వెంటనే సీట్ల పంపకాలక�
విపక్షాల సమావేశాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయునన్న విషయం విపక్షాలకు కూడా తెలుసని అయితే తమ అసమర్థతను ప్రజల ముందు చూపించుకోలేక చేస్తున్న హడావిడే ఇదని ఆయన ఎద్దేవా చేశారు
వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రాధాన్యత లేకుండా, మొత్తంగా స్థానిక పార్టీల ఒప్పందంతోనే ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కారణం, కూటమి ప్రయత్నాల్లో ఉన్న
మావుంకల్తో సంబంధాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. కానీ, పోలీసులు తనపై నమోదు చేసిన కేసులతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదిలావుండగా, కేరళలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకరన్ అరెస్టుపై మండిపడ్డారు. ఇది రాజకీయ కుట్రగా వారు అభివర్ణించా�
బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మెగా సమావేశం ముగిసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ప్రాంతీయ పార్టీలు పైచేయిగా ఉండాలని, అక్కడ కాంగ్రెస్ పెద్దన్నలా వ్యవహరించకూడదని అన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాన్ని వదిలేస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామన
అమెరికా కాంగ్రెస్లో ప్రధాని మోదీకి మీడియా ఇదే ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ ప్రతి పౌరుడి గౌరవాన్ని భారతీయులు విశ్వసిస్తారని, ఇది భారత డీఎన్ఏలోనే ఉందని అన్నారు. కులం, మతం, లింగం వంటి వివక్షకు అసలు తావే లేదని ప్రధాని మోదీ తేల్చి చెప�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్లకు ఆహ్వానం పంపలేదని జనతాదళ్ యూనియన్ అధికార ప్రతినిధి క
మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ శుక్రవారం జరగనున్న సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజల�