Home » politics
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు
శరద్ పవార్ మీద ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అజిత్ పవార్ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎ�
నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. హాఫ్ నాలెడ్జ్ సిల్లీ బచ్చా ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. అభివృద్ధి మీద చర్చ అనగానే తోకముడిచాడు. సిల్లీ బచ్చా సీటు గల్లంతు అ�
పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకంతో ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితిని అదుపు చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వ హయాం కారణంగానే ఏర్పడింద�
ప్రధానమంత్రి మోదీ యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ ఎత్తుగడల మధ్య పార్లమెంటు సమావేశమవుతోంది.
నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. నా బిడ్డను, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదు. రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏమనే పరిస్థితి లేక తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాను. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పింది. కానీ అ
భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో 80 శాతం మంది 'పస్మాండ, వెనుకబడిన, దోపిడీకి గురవుతున్న' ప్రజలేనని భోపాల్లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా చెప్పారు. అలాంటి ముస్లింల జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లు
లోకేష్ సిల్లీ బచ్చా, ఆఫ్ టికెట్ లోకేష్కి మాట్లాడటం కూడా రాదు. మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనీ చేసిన వారందరూ బేసిక్ నాలెడ్జ్ లేని లోకేష్ వెంట తిరుగుతున్నారు. తన కొడుకు అక్షరాబ్యాసం రోజు కూడా తప్పులు రాసే సిల్లీ ఫెలో లోకేష్
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
తమిళనాడు రాష్ట్రాన్ని ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని బీజేపీ వంటి ప్రత్యర్థులు నేటికీ గుర్తించకపోవడం గర్హనీయమని స్టాలిన్ అన్నారు.