Home » politics
కోవూరుని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రజలు గెలిపించరని, అయితే ఆయన కోవూరుని శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రెస్గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు.
పెన్షన్ స్కీమ్తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దాదాపు 240 కోట్ల రూపాయలను భరిస్తుందని సీఎం చెప్పారు. డేటా ప్రకారం, రాష్ట్రంలో 65,000 మంది అవివాహిత పురుషులు, మహిళలు ఉన్నారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారు. వీరికి �
పాతబస్తీ ఫలక్ నామా వరకు మెట్రోను ఎందుకు పొడిగించలేదో కేసీఆర్ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వలనే అనేక రైల్వే ప్రాజక్టులు ఆగిపోయాయి. ఎస్సీ విద్యార్ధులకు కేంద్రం స్కాలర్షిప్ లు ఇస్తామంటే కేసీఆర్ సర్కార్ అడ్డుకుంది
శరద్ పవార్ నిర్వహించిన ప్రదర్శనలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ సమావేశాన్ని చట్టవిరుద్ధమని విమర్శించారు
సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ..
సోమవారం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్పవారేనని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్సీపీలోని అజిత్పవార్ వర్గం నాయకులు ముంబైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు
అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్పవార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రా�
తొలిసారి పాట్నాలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి 16 పార్టీల